కొడాలి కమలాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 6:
 
==వివాహం, భర్త, కుటుంబం==
ఈమె [[కొడాలి కుటుంబరావు]] భార్యగా అందరికీ సుపరిచుతురాలు. ఈమె పదహారవ సంవత్సరాన మోపఱ్ఱు కు చెందిన కొడాలి కుటుంబరావు గారి తో వివాహం జరిగింది. వీరికి సమీప బంధువులు శ్రీ గుత్తికొండ రామబ్రహ్మం దంపతులు ఈమెకు అండగా ఉండేవారు. మోపఱ్ఱు గ్రామంలో కమలాంబ గారు రాట్నాలపై [[నూలు]] వడకి తయారు చేసి [[చీర]]లు నేయించి వాటిని ధరించేవారు. [[హరిజనవాడ]] లో రాట్నాలు ఏర్పాటు చేయించారు. మోపఱ్ఱు గ్రామంలో ఆమె [[హిందీ]] చదివి ప్రాధమికప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రబాష ల లో ఉత్తీర్ణులైనారు. [[1946]] లో గాంధీజీ నుండి కమలాంబ గారు రాష్ట్ర విశారద పట్టా ను పొందారు. ఈమెకు ఒక [[కుమారుడు]], ఒక [[కుమార్తె]] [[ఇద్దరు]] [[సంతానం]]. కుమారుని [[డాక్టర్]] చదివించారు. కుమార్తెను యం.యస్సి చదివించారు.
 
==స్వతంత్ర సంగ్రామం, జైలు శిక్ష==
[[సింగంపల్లి సుబ్బారావు]] గారు ప్రారంభించిన “జాతి భేద నిర్మూలన “ కార్యక్రమాలలో పాల్గొన్నారు. [[1940]] లో గాంధీ గారికి ఉత్తరం వ్రాసి అనుమతి పొంది మోపఱ్ఱు గ్రామం మధ్యన ఒక నెల రోజుల పాటు హనుమాయమ్మ గారి తో పాటు [[కాంగ్రెస్]] జెండా తో [[సత్యాగ్రహం]] చేశారు. గ్రామ హరిజనవాడ లో [[గ్రంథాలయం]] ఏర్పాటు చేశారు. గాంధీజీ పిలుపు క్విట్ ఇండియా ఈ క్షణం నుండి ప్రతి భారతీయుడు స్వతంత్రుడు. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలి అనే ఆయన పిలుపు కమలాంబగారిని కదలించింది.
 
19-09-[[1942]] న [[తెనాలి]] లో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. [[చిట్టూరి అన్నపూర్ణమ్మ]], శాంత అనే మహిళలతో కలసి కోర్ట్ వద్ద పికెటింగ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయగా మేజిస్ట్రేట్ కమలాంబ గారికి 15 నెలల కఠిన కారాగార శిక్షను విధించారు, ఆమె రాయవెల్లూరు స్త్రీల కారాగారం లో దుర్భరమైన జైలు జీవితాన్ని అనుభవించారు. [[1943]] [[జనవరి 26]] న జైలులో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి జైలు అధికారుల ఆగ్రహానికి గురయ్యారు.
"https://te.wikipedia.org/wiki/కొడాలి_కమలాంబ" నుండి వెలికితీశారు