ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 39:
విశాలాంధ్ర, కమ్యూనిజం పత్రికలలో సాహిత్య, చారిత్రక, తాత్విక సమస్యలకు సంబంధించి పెక్కు వ్యాసాలను రాశారు. బౌద్ధంలో గతితర్కంపై వీరు ఇంగ్లీషులో రాసిన వ్యాసం పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన 'బుద్ధిజం'లో భాగం అయింది. లెనిన్పై వ్రాసిన గ్రంథం సోవియట్ ల్యాండ్ ప్రచురణగా వచ్చింది. అనేక మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.
==పురస్కారాలు==
వీరి ప్రథమ రచన ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఉపనిషత్ చింతన, భారతీయ సంస్కృతి గ్రంథ రచనలకుగాను తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారాలు లభించాయి. జాషువా ఫౌండేషన్ వారి అవార్డు లభించింది.
==మరణం==
78 సంవత్సరాల ముదిమి వయస్సులో కూడా తనకు అత్యంత అభిమానమైన బౌద్ధం గురించి "బౌద్ధం-పుట్టుక-పరిణామం" పేరిట ఒక చారిత్రిక గ్రంథాన్ని రాయ సంకల్పించి రెండు అధ్యాయాలను రాస్తూ విజయవాడలో 1996 ఏప్రిల్ 3 న అకస్మాత్తుగా మరణించారు<ref name=etukuri/>.
|