మాదయ్యగారి మల్లన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం): జిల్లా పేరు మార్పు. అప్పటికి కడప జిల్లానే
పంక్తి 7:
ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్థావన సాహిత్యములో తొలిసారిగా చేసినది మల్లన్ననే. లగ్నము పెట్టడము దగ్గరినుండి గృహప్రవేశము వరకు 75 గద్యపద్యములలో అనాటి పెళ్లితంతు గురించి రాజశేఖర చరిత్రలో వర్ణించాడు.
==రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)==
మల్లన తన గురించి రాజశేఖర చరిత్రలో ఎక్కడా పెద్దగా చెప్పుకోలేదు. ఈయన [[కృష్ణా జిల్లా]]లోని [[అయ్యంకిపురము]] కు చెందిన వాడని తెలుస్తున్నది అయితే [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]]లో పెరిగినాడు. ఈయన గురువు వైఎస్ఆర్కడప జిల్లా [[పుష్పగిరి]] కి చెందిన అఘోర శివాచార్యులు.
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/మాదయ్యగారి_మల్లన" నుండి వెలికితీశారు