జాషువా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Gurubrahma (చర్చ | రచనలు) →బిరుదులూ, పురస్కారాలూ: Link to Padma Bhushan |
Gurubrahma (చర్చ | రచనలు) →బిరుదులూ, పురస్కారాలూ: correct link to Padma Bhushan |
||
పంక్తి 104:
జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. [[తిరుపతి వేంకట కవులు|తిరుపతి వేంకట కవుల]]లో ఒకరైన [[చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి]] కాలికి గండపెండేరం తొడిగి ''ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను'' అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.
ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. '''కవితా విశారద''', '''కవికోకిల''', '''కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి''', '''మధుర శ్రీనాథ''', '''విశ్వకవి సామ్రాట్''' గా ప్రసిద్ధుడయ్యాడు. [[
==పుస్తకాలు==
|