కింజరాపు ఎర్రన్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
[[ఎన్.టి.రామారావు]] స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో [[హరిశ్చంద్రపురం]] నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1967లో స్వతంత్ర్య పార్టీ అభ్యర్ధిగా హరిశ్చంద్రపురం నుండి ఎన్నికైన [[కింజరాపు కృష్ణమూర్తి]] ఇతడి చిన్నాన్న. అతను, [[గౌతు లచ్చన్న]], [[ఎన్.జి.రంగా]] ల అడుగుజాడల్లో నడచి ప్రజాసేవ ధ్యేయంగా కష్టించి పనిచేశాడు. అప్పటి నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా, ఆ తరువాత [[శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి నాలుగు సార్లు (1996, 1998, 1999 మరియు 2004) లోక్ సభ సభ్యునిగా భారత [[పార్లమెంటు]]కు ఎన్నికయ్యాడు.
==కుటుంబం==
ఇతడి భార్య విజయకుమారి. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి. సమాజ సేవ ప్రధమ ఉద్దేశ్యంగా వీరు 'భవానీ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించారు. ఆయన కుమారుడు [[కింజరాపు రామమోహననాయుడురామ్మోహన నాయుడు]] 2014 లోక్ సభ ఎన్నికలలో శ్రీకాకుళం లోకసభ స్థానం నుండి గెలుపొందారు.
 
==మరణం==