కరుటూరి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగువారిలో పారిశ్రామిక వేత్తలు తొలగించబడింది; [[వర్గం:తెలుగువారిలో పారిశ్రామికవేత... |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 7:
[[ఆస్ట్రేలియా]] పర్యటనలో, భారత దేశపు గులాబీల చిన్న పరిమాణము వల్ల వ్యాపారము వృద్ధి కావడం లేదని గ్రహించి, కొడుకు సాయిరామకృష్ణ ను కెన్యా దేశము లో గులాబీల సాగు చేయమని ప్రోత్సహించాడు. అమెరికాలో వ్యాపార శాస్త్రములో పట్టా పొందిన రామకృష్ణ తండ్రి స్ఫూర్తితో 150 ఎకరములలో గులాబీలు సాగుచేసి యూరోప్ దేశాలకు ఎగుమతి మొదలుపెట్టాడు. క్రమముగా ఇథియోపియాలో 300 ఎకరాలు తీసుకొని యూరోప్, అమెరికాలకు రోజా పువ్వుల వ్యాపారం విస్తరించాడు. ప్రస్తుతం మూడు దేశాలలో, 900 ఎకరాలలో గులాబీ మొక్కల సాగు నడుస్తున్నది. కరుటూరి గ్లోబల్ ప్రస్తుతము ఇథియోపియాలో 1,11,700 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, చెరకు, కూరగాయలు మొదలైన పంటలు పండిస్తున్నది.ప్రపంచములో అతిపెద్ద వ్యవసాయ వాణిజ్య సంస్థగా ఎదుగుతున్నది. కరవుకాటకాలకు నెలవైన [[ఆఫ్రికా]] ఖండములో అహారోత్పత్తికి తోడ్పడుతూ, విశ్వవాణిజ్యవిపణి లో విలక్షణమైన ముద్రతో పెరుగుతున్న ఈ సంస్థ ఒక సామాన్య కర్షకుని పట్టుదలకు, శ్రమకు, భూమిని నమ్ముకొని జీవించే తత్వానికీ ఒక ఉదాహరణ.
==వదాన్యత==
సూర్యారావు గొప్పదాత.
సూర్యారావు [[జూన్ 3]], [[2011]] న బెంగళూరులో మరణించాడు.
|