ఈ.ఎస్.ఎల్.నరసింహన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:జీవిస్తున్న ప్రజలు తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 32:
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ (ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్) (తమిళం: ஈக்காடு சீனிவாசன் லக்ஷ்மி நரசிம்மன்) (జననం1946) మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివాడు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్బి పూర్తి చేశాడు.
1968లో భారత పోలీసు సేవలో చేరి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి మారాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశాడు. ఆ తరువాత మాస్కో రాయబారిగా పనిచేసాడు. ఛత్తీస్ఘర్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబర్ 28, 2009న అదనపు భాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. జనవరి 22, 2010న పూర్తి భాధ్యతలు స్వీకరించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు]]
|