గ్రంథాలయ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: మరొక మూలం చేర్చేను.
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విధ్యా → విద్యా, బడినది. → బడింది., ( → ( using AWB
పంక్తి 3:
 
== ఉద్యమ పూర్వస్థితి ==
ఆధునిక పద్ధతుల్లో [[ఆంధ్ర ప్రదేశ్‌|ఆంధ్రప్రదేశ్‌లో]] ఏర్పాటైన తొలి గ్రంథాలయం [[విశాఖపట్టణం|విశాఖపట్టణంలో]] ఏర్పాటుచేశారని పరిశోధకులు భావిస్తున్నారు. [[1886|1886లో]] విశాఖపట్టణంలో మంతిన సూర్యనారాయణమూర్తి ఈ పౌరగ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఆంగ్లభాషా సంస్కృతుల ప్రభావం, ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ప్రజలకు లేకపోయినా స్వంత ప్రేరణపై ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇలా ఆసక్తి ఉత్సాహంతో ఆంధ్రదేశమంతటా ([[బళ్ళారి|బళ్ళారితో]] కలుపుకుని) 1905 నాటికి 20 గ్రంథాలయాలు స్థాపించబడినట్టు లెక్కకువచ్చాయి. పలు ఉద్యమాలు, సాహిత్య సృష్టి వంటి కారణాలతో [[1913]] నాటికి వీటి సంఖ్య 123కు పెరిగింది. ఆపైన గ్రంథాలయోద్యమం ప్రారంభమై ఇతర ఉద్యమాలకు చేయూతనివ్వడమే కాక పలు రంగాల్లో తెలుగువారి చైతన్యానికి చేయూతనిచ్చింది.<ref>ఆంధ్రప్రదేశ్-గ్రంథాలయోద్యమము:పి.నాగభూషణం:1957</ref>
 
== ఉద్యమ క్రమం ==
పంక్తి 12:
 
===నైజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ===
1928లో [[సూర్యాపేట]]లో మహావైభవంగా జరిగిన ఆంధ్రసభలలో గ్రంథాలయ మహాసభకు దేశభక్త [[వామన నాయకు]] గారు అధ్యక్షత వహించిరి.<ref>నైజామురాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ, [[గ్రంథాలయ సర్వస్వము]], సంపుటి 7, సంచిక 1, జూలై 1928, పేజీలు: 9-10</ref> వామన నాయకుగారు మిక్కిలి సమర్థతతోడను, ఉత్సాహముతోడను ఆంధ్రభాషయందే సభా కార్యక్రమమును జరిపిరి. గ్రంథాలయోద్యమమును నైజాము రాష్ట్రములోని ఆంధ్ర జిల్లాలయందు వ్యాపింపజేయుటకుగాను ఒక ప్రచారకుని వేతనమునకై రు. 300 లు విరాళము నిచ్చెదమని అధ్యక్షులు వాగ్దానము జేసిరి. కేంద్రసంఘ యాజమాన్యమున నొక గ్రంథాలయ ఉపసంఘము ఏర్పరుప బడినదిబడింది. ఈయుపసంఘమునకు శ్రీదేశభక్త నాయకగారు అధ్యక్షులుగ నుండ నంగీకరించిరి.
 
బరోడా గ్రంథాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంథాలయములకు విధ్యాశాఖవిద్యాశాఖ నుండియు లోకలుఫండునుండియు సహాద్రవ్యమిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయంలో పండ్రెండవభాగమును గ్రంథాలయోద్యమమునకై ప్రత్రేకించుటకును, ఈయుధ్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్కులరులను వెంటనే రద్దుచేయించ వలసినదనియు--హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంథాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృతగ్రంథము
 
బరోడా గ్రంథాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంథాలయములకు విద్యాశాఖ నుండియు లోకలుఫండు నుండియు సహాయద్రవ్య మిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయములో పండ్రెండవభాగమును గ్రంథాలయోద్యమమునకై ప్రత్యేకించుటకును, ఈ యుద్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్క్యులరులను వెంటనే రద్దు చేయించ వలసినదనియు - హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంథాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృత గ్రంథములనుకూడ ఉంచవలయుననియు - దీనిని సెలవులలో మూయకుండ ఏర్పాటుల చేయవలయుననియు - గ్రంథాలయ సంబంధములగు సభలను ముందు ప్రభుత్వాధికారులు ఆపకుండ ఏర్పాటుల చేయవలసిన దనియు ప్రభుత్వమువారు ప్రార్థింప బడిరి.
పంక్తి 28:
{{మూలాలజాబితా}}
* అయ్యంకి వి. మురళీకృష్ణ (సం.) గ్రంథాలయ జ్యోతి: గ్రంథాలయ పితామహ శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి వ్యాస, ఉపన్యాస సంపుటి (1918-1966), 2014
 
[[వర్గం:ప్రజా ఉద్యమాలు]]
[[వర్గం:తెలుగు గ్రంథాలయం]]
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_ఉద్యమం" నుండి వెలికితీశారు