చార్‌ధామ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , గా → గా , కలదు. → ఉంది. (6), చినది. → చింది., using AWB
పంక్తి 6:
}}
{{Char Dham}}
భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన [[బద్రీనాథ్]], [[ద్వారక]],[[పూరీ]] మరియు [[రామేశ్వరం]] లను కలిపి '''చార్‌ ధామ్‌ ''' గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదుఉంది. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.
==చరిత్ర==
మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన [[m:en:Shankaracharya|ఆది శంకరాచార్య]] ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించాడు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లోరామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు శైవమతానికి మరియు వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంగా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న [[బద్రీనాథ్]], [[కేదార్‌నాథ్]], [[గంగోత్రి]] మరియు [[యమునోత్రి]] ఆలయాలను కలిపి ఛోటా చార్‌ధామ్‌ గాచార్‌ధామ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా [[ఉత్తరాఖండ్]] పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.
 
==పుణ్యక్షేత్రాలు==
===బద్రీనాథ్ ఆలయం===
 
ఈ ఆలయం [[ఉత్తరాఖండ్]] రాష్ట్రంలోని గర్హ్వాల్ పర్వతశ్రేణులలో [[అలకనంద]] నది ఒడ్డున ఉన్నదిఉంది. ఈ పట్టణము [[m:en:Nilkantha (mountain)|నీలకంఠ]] పర్వత శ్రేణులలోని నర నారాయణ పర్వత సానువుల మధ్యన 6,560 మీటర్ల ఎత్తులో ఉన్నదిఉంది.
 
===ద్వారకాధీశ ఆలయం===
 
ఈ ఆలయం భారతదేశ పశ్చిమాన [[గుజరాత్]] రాష్ట్రంలో స్థాపించబడింది. ఈ నగరం యొక్క నామము '''ద్వార్ ''' (వాకిలి) అనే సంస్కృత పదము నుండి జనించినదిజనించింది. ఈ నగరం [[m:en:Gomti |గోమతి]] నది సమీపంలో, నది సముద్రంలో సంగమించే [[m:en:Gulf of Kutch|కచ్ సింధుశాఖ]] వద్ద స్థాపితమైనది. ఈ గోమతి నది, [[గంగా నది]] కి ఉపనది అయిన గోమతి నది, ఒక్కటి కావు.
 
===పూరీ జగన్నాథ ఆలయం===
 
ఈ నగరము భారతదేశ తూర్పు భాగంలో [[ఒడిషా]] రాష్ట్రంలో స్థాపితమైనది. ఈ నగరము భారతదేశ అతి ప్రాచీన తూర్పు నగరాలలో ఒకటి. ఇది [[బంగాళాఖాతం]] ఒడ్డున ఉన్నదిఉంది.
 
===రామనాథస్వామి ఆలయం===
 
[[రామేశ్వరము]] భారతదేశ దక్షిణాన [[తమిళనాడు]] రాష్ట్రంలో ఉన్నదిఉంది. ఇది భారతదేశ ద్వీపకల్ప చివరి భాగమైన [[m:en:Gulf of Mannar|మన్నార్ సింధుశాఖ]] వద్ద ఉన్నదిఉంది. పురాణాల ప్రకారం [[శ్రీరాముడు]] ఈ ప్రదేశము నుండే [[రామసేతు]] నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది శైవులకు అంకితమైన దేవాలయము. [[శ్రీరాముడు]] ఈ ఆలయాన్ని స్థాపించాడని ప్రతీతి..
 
==చిత్రమాలిక==
పంక్తి 40:
 
==ఇతర లింకులు==
 
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:హిందూ మతం చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/చార్‌ధామ్" నుండి వెలికితీశారు