నృసింహ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కనిష్ట → కనిష్ఠ, సంభంధిం → సంబంధిం, కలదు. → ఉం using AWB
పంక్తి 1:
'''నృసింహ జయంతి''' [[వైశాఖ శుద్ధ చతుర్దశి]] నాడు జరుపుకుంటారు.
ఈ రోజు సాయంకాలం [[నరసింహావతారము|నరసింహ మూర్తి]] హిరణ్య కశిపుని వధించడానికి ఆతని ఆస్థాన మండప [[స్తంభము]] నుండి ఉద్భవించెను.
 
 
"వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,
Line 7 ⟶ 6:
మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"
 
అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా [[నృసింహ పురాణము]] లో కలదుఉంది.
 
[[శ్రీవైష్ణవులు]] సంప్రదాయానుసారంగఅ త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి [[ఉపవాసం]] ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు తిరుమణి, తిరు చూర్ణములు పెట్టి పూజిస్తారు. రాత్రి [[జాగరణము]] చేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.
 
==నృసింహ పురాణ కథ==
ఇది [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] పూర్వ జన్మపు వాసుదేవుని వృత్తాంతమునకు సంభంధించినసంబంధించిన కథ.
 
అవంతీ నగరమున సుశర్మ అను వేద వేదంగ పారాయణుడైన [[బ్రాహ్మణుడు]] ఉండెను. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలిగిరి. వారిలో కనిష్టుడుకనిష్ఠుడు వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేయువాడు. ఇట్లుండగా ఒకనాడు వాసుదేవునకు, [[వేశ్య]]కు కలహము సంభవించెను. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భుజింపలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్య లేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసెను. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసినది. అజ్ఞాతముగా ఇట్లు వ్రత మాచరించుట వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందితిరి.
 
{{హిందువుల పండుగలు}}
"https://te.wikipedia.org/wiki/నృసింహ_జయంతి" నుండి వెలికితీశారు