భారత పార్లమెంట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), స్థంభ → స్తంభ, బడినది. → బడింది., → (2) using AWB
పంక్తి 68:
[[దస్త్రం:Rajyasabha.jpg|thumb|180px|left|పార్లమెంటులోని [[రాజ్యసభ]] యందు సభాస్థలి.]]
 
[[రాజ్యసభ]] ను "రాజ్యాంగ పరిషత్తు" అని లేదా "ఎగువ సభ" అనికూడా అంటారు. దీని సభ్యులు భారత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలచే ఎన్నుకోబడతారు. అనగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.
 
రాజ్యసభలో 250 మంది సభ్యులు గలరు. ఈ సభ ఎన్నటికీ రద్దు గాదు. ప్రతి సభ్యుడూ 6 సంవత్సరాల కాలపరిమితి కొరకు ఎన్నుకోబడతాడు. ఈ సభలో రెండేండ్లకొకసారి, మూడవవంతు సభ్యులు ఎన్నుకోబడతారు. ఈ విషయం [[భారత రాజ్యాంగం]] ఆర్టికల్ 80 లో వివరింపబడినదివివరింపబడింది.
 
* 12 మంది సభ్యులు [[భారత రాష్ట్రపతి]] చే నామినేట్ చేయబడతారు. వీరు జ్ఞానరంగాలనుండి, సాహిత్య, శాస్త్రీయ, కళా మరియు సాహిత్యరంగాలనుండి నామినేట్ చేయబడతారు.
పంక్తి 83:
పార్లమెంటు భవనం (''సంసద్ భవన్''), ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు.
 
దీని పైకప్పుకు 257 [[గ్రానైట్]] స్థంభాలుస్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనాలు జనపథ్ రోడ్డులో గలవు, [[రాష్ట్రపతి భవన్]] కు అందుకున్నంత దగ్గరలో గలవు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/భారత_పార్లమెంట్" నుండి వెలికితీశారు