భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి (GR) File renamed: File:Dr Raman Singh at Press Club Raipur Moohjj.jpg → File:Dr Raman Singh at Press Club Raipur Mood 2.jpg reverse LTS sockmaster move request |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, లొ → లో (11), లో → లో (15), కి → కి (11), గా using AWB |
||
పంక్తి 34:
| country = {{flag|India}}
}}
'''భారతీయ జనతా పార్టీ (భాజపా)''', [[భారత దేశం|భారతదేశంలోని]] ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గం యొక్క మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. [[సాంప్రదాయవాదం|సాంప్రదాయ]] సాంఘిక నియమాలు మరియు
స్థాపన నుండే, భాజపా [[భారత జాతీయ కాంగ్రేసు]] యొక్క ప్రధాన
భాజపా, అనేక ఇతర పార్టీల మద్దతుతో 1999 నుండి 2004 వరకు [[భారతదేశ ప్రభుత్వము|భారత కేంద్ర ప్రభుత్వాన్ని]] పాలించింది. దాని సీనియర్ నాయకులైన [[అటల్ బిహారీ వాజపేయి]] ప్రధానిగాను, [[లాల్ కిషన్ అద్వానీ]] ఉప ప్రధానమంత్రిగానూ పనిచేశారు. [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి]]లో ప్రధాన పార్టీ అయిన భాజపా, భారత పార్లమెంటులో ప్రధాన
2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ లోని 543 స్థానాలకు మునుపెన్నడూ లేనన్ని 281 స్థానాలు గెలుచుకున్న భాజపా (మిత్ర పక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య
== చరిత్ర ==
పంక్తి 46:
=== పుట్టుక ===
[[దస్త్రం:Ab vajpayee2.jpg|right|thumb|200px|<center>భాజపా తొలి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజపేయి</center>]]
భారతీయ జనతా పార్టీ మాతృ పార్టీ అయిన [[జనసంఘ్]] [[1952]]
[[1975]]
రెండు సంవత్సరాల స్వల్పకాలంలోనే [[జనతా పార్టీ]] ప్రభుత్వం పతనం కావడం, జనతా
=== తొలి నాళ్ళు ===
అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ లచే [[1980]] [[ఏప్రిల్ 6]]న భారతీయ జనతా పార్టీ
[[1991]] లోక్సభ ఎన్నికలలో మండల్, మందిర్ ప్రధానాంశాలుగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని ప్రధాన [[ప్రతిపక్షం]]
=== మొదటి భాజపా ప్రభుత్వం ===
[[1998]]
[[1999]] అక్టోబర్ లో భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. కూటమి 303 లోక్సభ స్థానాలను గెల్చింది. భారతీయ జనతా పార్టీకి ఇదివరకెన్నడు లభించనంత 183 స్థానాలు లభించాయి. అటల్ బిహారీ వాజ్పేయి ముచ్చటగా మూడో పర్యాయం ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించారు. అద్వానీకి ఉప ప్రధాన మంత్రి హోదా లభించింది. ఈ సారి ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి 5 సంవత్సరాల కాలం అధికారంలో కొనసాగింది.
భాజపా ప్రభుత్వం [[ప్రసార భారతి]] బిల్లుకు మద్దతు ఇచ్చి మీడియా ఛానళ్ళకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు ఉన్న[[నేషనల్ ఫ్రంట్]] హయంలోనే రూపుదిద్దాల్సి ఉన్నా అప్పటినుంచి వాయిదా పడుతూ వస్తోంది.
పంక్తి 64:
=== రెండవ భాజపా ప్రభుత్వం (1998-2004) ===
[[దస్త్రం:Advani.jpg|left|thumb|200px|<center>భాజపా రెండవ అధ్యక్షుడు [[లాల్ కృష్ణ అద్వానీ]]</center>]]
[[1998]]
భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని [[జాతీయ ప్రజాతంత్ర కూటమి]] (NDA) [[2002]]
ఇక ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే వాజ్పేయి నేతృత్వంలోని ఆర్థిక మంత్రి [[యశ్వంత్ సిన్హా]] ప్రభుత్వ కార్పోరేషన్లను ప్రైవేటీకరించం, [[ప్రపంచ వాణిజ్య సంస్థ]] (WTO) నిబంధనల ప్రకారము సరళీకరణ, దేశంలో విదేశీ పెట్టుబడుల, ప్రత్యేక ఆర్థిక మండలుల (Special Economic Zones) ఏర్పాటు మొదలగు ఆర్థికపరమైన మార్పులు చేశారు. ప్రభుత్వం ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల ఏర్పాటుకు కూడా తగిన శ్రద్ధ తీసుకుంది. మధ్య తరగతి వర్గాల కోసం పన్నులు తగ్గించబడ్డాయి. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగాయి. దానితో బాటు విదేశీ వ్యాపారం కూడా వృద్ధి చెందింది.
[[2004]]
దేశంలో రవాణా సౌకర్యాలలో కూడా భాజపా నేతృత్వంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వం దృష్టి సారించింది. [[స్వర్ణ చతుర్భుజి]] పథకం కింద దేశం లోని నాలుగు మూలలా ఉన్న 4 ప్రధాన నగరాలైన [[ముంబాయి]], [[ఢిల్లీ]], [[చెన్నై]], [[కోల్కత]] లను నాలుగు లేన్ల రహదారి ద్వారా కల్పే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.
అప్పటి ప్రధాని
[[2002]] [[గుజరాత్]] అల్లర్ల సమయంలో పార్టీ విమర్శల పాలైంది. గుజరాత్ ముఖ్యమంత్రి [[నరేంద్ర మోడి]] అల్లర్ల సమయంలో హిందువుల గుంపులను ఆపలేడని, ముస్లింలను రక్షించుటలో పోలీసులను ఉపయోగించలేడనే విమర్శలున్నాయి. సుమారు 1000 మంది ఈ సంఘటనలో మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయిననూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్నిని తప్పుపట్టడాన్ని ప్రయత్నించగా పార్టీలోని అతివాదులు దాన్ని అడ్డుకున్నారు. అలాంటి పరిస్థితితో పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. కాని ఆ సంఘటన తర్వాత పార్టీకి మద్దతిస్తున్న పక్షాలు కొన్ని దూరం జరిగాయి.
పంక్తి 80:
భాజాపా మరియు దాని కూటమి [[2004 భారత సార్వత్రిక ఎన్నికలు]] లో దిగ్బ్రాంతికరమైన ఓటమి చవిచూసి ప్రభుత్వ ఎర్పాటుకు తగిన మద్దతు కూడగట్టలేక పొయింది. దరిమిలా, వాజపేయి తన ప్రధానమంత్రి పదవిని [[కాంగ్రెస్]] మరియు దాని [[ఐక్య ప్రగతిశీల కూటమి]]కి చెందిన డా. [[మన్మోహన్ సింగ్]] కోల్పోవాల్సి వచ్చింది.
ఓటమి అనివార్యం అని తెలిసిన పిదప, [[భాజపా]] కు చెందిన [[సుష్మా స్వరాజ్]] మరియు [[ఎల్.కె. అద్వానీ]] వంటి పలువురు నాయకులు జన్మతః భారతీయురాలు కాని మరియు ఇతరత్రా కారణాలైనటువంటి భారతీయ భాషలలొ ప్రావీణ్యం లేకపోవటం, "[[ఇందిరా గాంధీ]] కోడలు అయిన నాడే తాను
ప్రజలలో [[వాజపేయి]] కున్న పేరు, ఆర్థికరంగ పురోగతి మరియు పాకిస్తాన్ తో శాంతి వంటి పలు అంశాలవలన [[భాజపా]] గెలుస్తుందనుకొన్న ఓటర్లకు మరియు రాజకీయ విశ్లేషకులకు దాని పరాజయం శరాఘాతం అయ్యింది. గెలుపు నల్లేరుమీద నడక అవుతుందనుకున్న కార్యకర్తలు పనిచేయక పోవటం, సంస్థాగతంగా ప్రచారం సరిగా నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేయకపోవడం, [[భాజపా]] ప్రచారం కేవలం దూరదర్శిని మరియు ఆకాశవాణిలకు పరిమితమవటం వల్లనే ఘోర పరాజయం పాలయ్యామనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. మరియు భావసారూప్యత గల సాంఘిక మతతత్వ సంస్థలైనటువంటి [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] మరియు [[విశ్వ హిందూ పరిషత్]] సంస్థలు రామ మందిర నిర్మాణం, [[ఉమ్మడి పౌరస్మృతి]] మొదలగు [[భాజపా]] సిద్ధాంతపర ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చని కారణంగా సరైన సహకారాలు అందించక పొవటం, అలాగే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తమ గెలుపుకు ఆయా సంస్థల సహాయసహకారాలు అవసరం లేదనే ధృక్పదంతో వుండటం వంటి విషయాలు పరాజయానికి దోహదం చేశాయని కొందరి నమ్మకం. కాని ఓటమికి ఆర్ధిక అభివృద్ది ఫలాలు అందని వర్గాలు ఒక కారణం కాగా, ఇంకొక కారణం బలం లేని పార్టీలతో జతకట్టడం అని స్వతంత్ర విశ్లేషకులు తేల్చారు. పైగా "భారత్ వెలిగిపొతోంది" అనే నినాదం ప్రయోజనం చేకూర్చకపోగా, బెడిసి కొట్టింది.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంతర్గత సమస్యలు మరియు [[భాజపా]] యువ, ద్వితీయ శ్రేణి నాయకత్వాల కుమ్ములాటల మధ్య [[లాల్ క్రిష్ణ అద్వానీ]]
జూన్ 2005లో [[పాకిస్థాన్]] సందర్శన సందర్భంగా [[మహమ్మద్ అలీ జిన్నా]] "లౌకికవాది" అని చేసిన అద్వానీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్ట్టించాయి. తన పార్టీ అధినాయకత్వానికి యెసరు తెచ్చాయి. పాకిస్థాన్ పర్యటనలో తనపై వున్న 'అతివాది' అన్న ముద్ర చెరిపేసుకొవటానికి అద్వాని ప్రయత్నించాడు, పర్యవసానంగా తన పార్టీలోని హిందూ జాతీయవాదుల నుండి తీవ్ర వ్యతిరేకత, విమర్శల నెదుర్కున్నారు, పలు
డిసెంబర్ 31, 2005న అద్వాని అధికారికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు, ఆ తరువాత [[రాజ్నాథ్ సింగ్]] భాజపా అధ్యక్షునిగా ఎన్నికైయ్యారు.
పంక్తి 93:
'''కీలక సంఘటనలు:'''<br />
2004:
*
* భాజపా అధ్యక్ష్యపదవి నుంచి తప్పుకున్న [[వెంకయ్యనాయుడు]], అధ్యక్షునిగా అద్వాని ఎన్నిక.
2005:
* స్వీయ తప్పిదాల వలన గోవా ఎన్నికలలో అధిక్యత తరుగదల, స్వతంత్ర
* జార్ఖండ్ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రేస్ కుయుక్తులను తూర్పారబట్టిన ప్రసారమాధ్యమాలు, ఆ ప్రభుత్వం కుప్పకూలిన తదనంతరం ముఖ్యమంత్రిగా [[అర్జున్ ముండా]] పునర్నియామకం.
* బీహార్లో జనతాదళ్ (యునైటెడ్)తో కలసి ఎన్నికల బరిలో పోటి, గణణీయమైన అధిక్యత. భాజపా మాజీ ముఖ్యమంత్రి [[ఉమా భారతి]] తన స్వంత పార్టీ ప్రకటిస్తూ భాజపా నుంచి రేండవసారి నిష్క్రమణ.
2006:
* జనతాదళ్తో కలసి
*
* మాజీ కేంద్ర మంత్రి మరియు ముఖ్యమంత్రి [[బాబులాల్ మరాండి]] భాజపా సభ్యత్వానికి రాజీనామా, స్వీయ
* పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం మరియు పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు. కేవలం
* స్వతంత్ర
* అధ్యక్షునిగా[[రాజ్నాథ్ సింగ్]] ఎకగ్రీవ అన్నిక.
== సిద్ధాంతాలు ==
భాజపా మతతత్వ, సంప్రదాయ, రాజకీయ సంస్థ. తనను తాను భారతీయ సంసృతీ మరియు భారతీయ మత
భాజపా సిద్దాంతం ప్రకారం ముస్లిములు, క్రైస్తవులు మినహాయింపు కాదు. హైందవ రాష్ట్రం అంటే సాంస్కృతిక జాతీయవాదం మరియు గత 5000సంవత్సరాలు పైగా కాలక్రమేణా
హైందవ రాష్ట్రం అనే సిద్దాంతం మొదట [[భారతీయ జన సంఘ్]] ప్రతిపాదించింది కాగా ఆ సిద్దాంతంపై భాజపా చారిత్రక అభ్యంతరాలు లేవనెత్తింది. భాజపా ప్రధాన లక్ష్యం సనాతన హైందవ సంస్కృతీ విలువల
ప్రత్యుర్థుల నుంచి భాజపా ఒక [[నిరంకుశము|నిరంకుశ]] సంస్థగా, అకారణ విదేశీ వ్యతిరేకత గలిగిన సంస్థగా నిందించబడుతూ వుంది. అటు భాజపా మద్దతుదారులు అది జాతుల (మతాల)ఆధారంగా దేశాన్ని కోణీకరించడానికి (polarise) ఇష్టపడని ఒక కన్సర్వేటివ్, జాతీయ నిబద్ధత కలిగిన పార్టీ తప్పించి మరేమీ కాదని వాదిస్తారు. ఈ ఆరోపణల్లో చాలాభాగం భాజపాను బలహీనపరచడానికి వామపక్ష పండితులు చేసే దుష్ప్రచారమే. అంతేకాక, భాజపా హిందుత్వ వాదంలోని నిరంకుశత్వం పైన వామపక్ష పార్టీలు, క్రిస్టొఫి జాఫ్రిలాట్ వంటి పాశ్చాత్య విద్యాధికులు చేసే ఆరోపణలను "మన హిందూ జాతీయ రాజకీయ జ్ఞనానికి తీవ్ర అన్యాయం చేస్తున్న సరళీకృత ఆంతరణ (simplistic transference)"గా మునుపటి రాజకీయతత్వ ఆచార్యుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా విమర్శకుడు <ref>[http://www.penguinbooksindia.com/AuthorLounge/AuthorDetail.asp?aid=3104 Profile], Jyotirmaya Sharma</ref> జ్యోతిర్మయ శర్మ విమర్శించారు<ref>[http://www.hindu.com/br/2005/09/27/stories/2005092700171600.htm Hindu Nationalist Politics],J. Sharma ''Times of India''</ref>.
భాజపా జీవితము, దాని పనితీరు 1947లో జరిగిన [[భారత విభజన]]వల్ల బలంగా ప్రభావితమైనట్టు కనిపిస్తుంది. భారతదేశంలోని చాలా మతాలకు బాధాకరమైన గతం ఈ విభజన. లక్షలాది జనం రక్షణార్థమై కొత్తగా ఏర్పడిన రెండు దేశాలకు వలసపోయారు. విభజన కాలంలో నెలకొన్న ఈ అరాచకంలో చెలరేగిన దారుణ మారణహోమంలో యాభై వేలకు పైగా హిందువులు, సిక్కులు, ముస్లిములు చంపబడ్డారు. రాత్రికి రాత్రి తమ తాతలనాటి నుంచి వస్తున్న ఇళ్ళను వదలి మారణహింస, అలజడి, అయోమయాలను ఛేదించుకుంటూ వేరే దేశంలోని తమ కొత్త ఇంటికి పయనమవాల్సి రావటం, హిందూ జాతీయవాదుల నాడుల్లో లోతుగా నాటుకుపోయింది.
పంక్తి 118:
మత హింసలో పాల్గొంటుందని, మతపరంగా సున్నితమైన అంశాలను రాజకీయ లాభాలకు వినియోగించుకుంటుందని భాజపాపై తరచుగా ఆరోపణలు వస్తూ వుంటాయి. ఎక్కువగా రాజకీయంగా దెబ్బదీసే ఉద్దేశంతో చేయబడే ఈ ఆరోపణలవల్ల భాజపా పట్ల ఉండాల్సిన సదభిప్రాయాన్ని చాలా మంది భారతీయులలో, ముఖ్యంగా ముస్లిములలో చీల్చివేసింది. చాలామంది [[వామపక్ష]]విలేఖరులు, విశ్లేషకులు భాజపాను స్పష్టమైన ముస్లిం వ్యతిరేక పక్షపాతపు నిరంకుశ సంస్థగా భావిస్తారు. గతంలో ముఖ్తర్ అబ్బస్ నక్వీ, దివంగత సికందర్ బఖ్త్, డా. నజ్మా హెప్తుల్లా, [[భారత యూదు|ఇండియన్ జ్యూ]] సమాఖ్యలో ప్రముఖ సభ్యుడు జె. ఎఫ్. ఆర్. జాకోబ్ వంటి ఎందరినో భాజపా తన కీలక స్థానాల్లో నిలబెట్టిందన్న నిజానికి ఈ అభిప్రాయం అలానే వుంది.
భాజపా డిమాండ్లలో, పనులలో కొన్ని నిర్ద్వంద్వంగా వివాదాస్పదమైనవి, జాతిపరమైన ఆందోళనలను రేకెత్తించేవి ఉన్నాయి. [[అయోధ్య]]లోని [[రామజన్మభూమి]] వీటన్నిటిలోకి ముఖ్యమైనది. మధ్యయుగ కాలంలో ముస్లిం దండయాత్రల్లో అయోధ్యానగరంలోని పురాతన దేవాలయాన్ని నాశనం చేసి, ఆ స్థలంలో [[బాబ్రీ మసీదు]]ను నిర్మించారని వాదన. ఈ స్థలం [[విష్ణుమూర్తి]] అవతారాల్లో ప్రముఖమైన రామాయణ నాయకుడు [[శ్రీరామ చంద్రమూర్తి]] జన్మస్థలంగా భావిస్తున్నందున ఆ హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు 1970లో వ[[విశ్వహిందూ పరిషత్]] ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. రెండు దశాబ్దాలపాటు ఈ నిరసనలు శాంతియుతంగా జరిగాయి. కాని 1980ల చివరలో, అదివరకు ఎన్నడూలేనంతగా ఈ సమస్య వివాదాస్పదమయ్యింది. నేరుగా మసీదుని పడగొట్టాలని వి హెచ్ పి డిమాండ్ చేయటం మొదలుపెట్టగా, భాజపా దాన్ని తన సొంత సమస్యగా అక్కున చేర్చుకుంది.
భాజపా కోర్కెలలో రామాలయం ప్రముఖతను సంతరించుకున్నాక, దాని కార్యకర్తలు పోరాట శ్రేణులలో చేరటం, అయోధ్యలో పెద్ద ర్యాలీలు నిర్వహించడం జరిగాయి. భారతదేశంలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 1991 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాజపా గెలుపొంది, జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకోడానికీ ఈ భావశక్తి ఎంతగానో తోడ్పడింది. ఆయితే [[డిసెంబరు 6, 1992]]లో ఒక ప్రదర్శనకారుల గుంపు మసీదుపైకి దూసుకువచ్చి, చేతికొడవళ్ళు, పారలతో దాన్ని దెబ్బతీయడం వల్ల ఈ భావజాల దుర్వినియోగం (ఎమోషనల్ మ్యానిప్యులేషన్) హింసాత్మకంగా పరిణమించింది. తత్ఫలితంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహం, మారణహోమం, దోపిడీలు, దహనాల్లో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. ఈ మతఘర్షణల తర్వాత భారత లౌకికవాదమనే తీవెకు ముప్పువాటిల్లినట్లు చాలా వర్గాలు భావించాయి. వి హెచ్ పి నిషేధించబడగా, అద్వానీ, ఇతర నాయకులు అరెస్ట్ కాబడ్డారు. విధ్వంసానికి సంబంధించి సి. బి.
== సంస్థ ==
పంక్తి 124:
భారతదేశంలో గల రాజకీయ పార్టీలలో ఒకటైన భాజపా ప్రసిద్ధ పార్టీ. దీనికి అన్ని వర్గాలలోనూ సానుభూతిపరులున్నారు. ఈ పార్టీ భారతదేశమంతటా తన పార్టీ యంత్రాంగాన్ని కలిగివున్నది. దీనికి వ్యతిరేకంగా పార్టీబలగాల్లోనే విమర్శలున్ననూ, ఓ బలీయమైన జాతీయస్థాయి పార్టీ. తన సొంత బలం మీద, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి లేకున్ననూ, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సత్తా ఉన్న పార్టీ.
పార్టీ యొక్క అత్యున్నత నాయకుడు పార్టీ అధ్యక్షుడు. భాజపా అధికారిక నియమావళి ప్రకారం అధ్యక్షుని పదవీకాలము మూడేళ్ళు. కానీ ఇటీవలి కాలములో అధ్యక్షులుగా పనిచేసిన వెంకయ్య నాయుడు మరియు ఎల్.కే.అద్వానీ గడువు ముగియకముందే రాజకీయ పరిస్థితుల కారణంగా రాజీనామా చేయవలసి వచ్చింది. 2006 జనవరి నుండి అధ్యక్షపదవిలో రాజ్నాథ్ సింగ్ కొనసాగుతున్నాడు. నవంబర్ 26న జరగబోతున్న అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా రాజ్నాథ్ సింగ్ అధ్యక్షునిగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. అధ్యక్షుని క్రింది స్థాయిలో అనేక ఉపాధ్యక్షులు, సాధారణ కార్యదర్శులు, ట్రెజరర్లు మరియు కార్యదర్శులు ఉంటారు. పార్టీలో అత్యున్నత స్థాయి నిర్ణయాధికార సంఘమైన జాతీయ కార్యవర్గ సంఘంలో అనిర్ణీత సంఖ్యలో దేశం నలుమూలల నుండి సీనియర్ పార్టీ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రాలలో కూడా జాతీయస్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ
భాజపా యొక్క క్రిందిస్థాయి కార్యకర్తలంతా ముఖ్యంగా [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] యొక్క లక్షలాది సభ్యులనుండి వచ్చినవారే. భాజపా, సంఘ పరివారం యొక్క సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్ మరియు స్వదేశీ జాగరణ్ మంచ్ (దిగుమతి చేసుకున్న విదేశీ వస్తువుల స్థానే స్థానికంగా తయారయ్యే జాతీయ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించే సంస్థ) లతో సన్నిహిత సంబంధాలు కలిగి
భారతీయ జనతా పార్టీకి చెందిన వివిధ సంస్థలు క్రింద ఇవ్వబడినవి :
పంక్తి 139:
=='''ఆశయాలు మరియు విధానాలు'''==
భారతదేశాన్ని శక్తివంతమైన మరియు సౌభాగ్యకరమైన దేశంగా తీర్చిదిద్దడం, భారతదేశపు ఘనమైన ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడం, దేశాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేయడం, ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్ది ప్రపంచశాంతి మరియు అంతర్జాతీయ న్యాయంలో భారత పాత్రను పెంచడం మొదలగునవి పార్టీ రాజ్యాంగములో ఉన్న కొన్ని విశాలమైన ఆశయాలు. అంతాకాకుండా దేశాన్ని శక్తివంతమైన ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్ది పౌరులందరికీ కుల, మత, లింగ
భాజపా యొక్క కేంద్ర ప్రణాళిక హిందూ జాతీయవాదం నుండి స్ఫూర్తి పొందినది. ఈ దిగువన ఉన్న విషయాలు ఏ ప్రత్యేక క్రమములో లేకున్నా భాజపా యొక్క ప్రధాన లక్ష్యాలను ఈ క్రింది విధంగా క్రోడీకరించవచ్చు.
పంక్తి 147:
(2)'''యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ ను ప్రకటించడం''' (The Promulgation of a Uniform Common Civil Code), దీని అనుసారం హిందువులకు, ముస్లింలకు మరియు క్రైస్తవులకు, సమాన సాధారణ పౌరచట్టం తయారు చేయడం, తద్వారా మతపరమైన తారతమ్యాలను తొలగించి, దేశమంతటా ఒకే చట్టపు ఛాయలో అన్ని మతస్తుల వారికి తేవడం.
(3)'''గోవధను నిషేధించడం''', గోవులను పవిత్రముగా భావించి వాటిని గౌరవించే హిందూ
(4)'''మతమార్పిడులపై నిషేధం విధించండం'''. బలవంతపు మార్పిళ్ళను, స్వేఛ్ఛాయుత వ్యక్తిగత మార్పిళ్ళను వేరుగా గుర్తించంటం చాలా కష్టమని, అందువల్ల మతమార్పులను నిషేధించాలని భాజపా వాదిస్తుంది.
పంక్తి 153:
(5)'''అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం'''.
(6)'''భారతదేశంలో జమ్మూ కాశ్మీరు యొక్క పూర్తిస్థాయి రాజకీయ, భౌగోళిక విలీనాన్ని సాధించటం'''. ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు భూభాగంలో 40% పైగా పాకిస్తాన్ మరియు చైనాల ఆధీనంలో
భాజపా పఠిష్టమైన జాతీయ భద్రత, చిన్న ప్రభుత్వము మరియు స్వేచ్ఛా విఫణీ వాణిజ్యాల కోసం పాటుపడినా, ఆవిర్భావము నుండి హిందుత్వనే ఈ పార్టీ యొక్క ప్రధాన తత్త్వము. 1990వ దశకములో అప్పటిదాకా స్వదేశీ వస్తువుల వినియోగానికి మద్దతునిచ్చిన భాజాపా, స్వేఛ్ఛా వాణిజ్య విధానాలను స్వాగతించడం ఒక అనూహ్యమైన మలుపుగా భావిస్తున్నారు.
పంక్తి 169:
* [[నితిన్ గడ్కరి]] - [[2009]] - [[2013]]
* రాజ్ నాథ్ సింగ్ - [[2005]] - [[2009]]
* [[లాల్ కృష్ణ అద్వానీ]]
* [[వెంకయ్య నాయుడు]] - [[2002]]-[[2004]]
* జానా కృష్ణమూర్తి
* [[బంగారు లక్ష్మణ్]]
* కుషభావ్ థాక్రే
* [[లాల్ కృష్ణ అద్వానీ]]
* మురళీ మనోహర్ జోషి - [[1991]]-[[1993]]
* [[లాల్ కృష్ణ అద్వానీ]]
* [[అటల్ బిహారీ వాజ్పేయి]]- [[1980]]-[[1986]]
|-
పంక్తి 258:
== రాష్ట్రాల స్థాయిలో భాజపా ==
[[దస్త్రం:Indian states NDA.png|right|thumb|250px|<center>భాజపా పాలిత రాష్ట్రాలు <br /> (ఆరెంజ్ రంగులోనివి)</center>]]
[[2010]] [[సెప్టెంబరు]] నాటికి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు [[గుజరాత్]], [[మధ్య ప్రదేశ్]], [[చత్తీస్ గఢ్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[కర్ణాటక]]లు. ఈ రాష్ట్రాలలో ఎలాంటి బయటి మద్దతు లేకుండా భాజపా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. గుజరాత్ లో [[నరేంద్ర మోడి]], మధ్య ప్రదేశ్ లో [[శివరాజ్ సింగ్ చౌహాన్]], చత్తీస్ ఘర్ లో [[రామన్ సింగ్]], హిమాచల్ ప్రదేశ్లో ప్రేమ్ కుమార్ ధుమాల్, కర్ణాటకలో సదానందగౌడలు భాజపా ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. [[బీహార్]], [[జార్ఖండ్]], [[పంజాబ్]], మరియు [[నాగాలాండ్]] రాష్ట్రాలలో భాజపా తన జాతీయ ప్రజాతంత్ర కూటమి భాగస్వామ్య పార్టీల ద్వారా అధికారములో
చారిత్రకంగా, భాజపా తన సొంత మద్దతుతో గానీ మిత్రపక్షాల మద్దతుతో గాని అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్ఘడ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాంచల్ రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. చట్టసభలు కలిగిన రెండు కేంద్రపాలితప్రాంతాలలో ఒకటైన ఢిల్లీలో కూడా భాజపా అధికారాన్ని చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, కేరళ, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, తమిళనాడు, త్రిపుర మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో భాజపాకు ప్రభుత్వము ఏర్పాటుచేసే అవకాశం లభించలేదు. అయితే వీటిలో కొన్ని రాష్ట్రాలలో పాలకపార్టీకి బయటినుండి మద్దతు మాత్రము ఇచ్చింది
=== ఓటు బ్యాంకు ===
భాజపా సాంప్రదాయక ఓటు బ్యాంకు ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలలోని మధ్యతరగతి హిందూ సాంస్కృతిక సాంప్రదాయవాద ప్రజలుగా ఉండేది. కానీ 1998-2004 మధ్యకాలంలో వాజ్పేయ్ ప్రవేశపెట్టిన
=== ఆంధ్ర ప్రదేశ్ ===
[[ఆంధ్ర ప్రదేశ్]]
=== అరుణాచల్ ప్రదేశ్ ===
[[అరుణాచల్ ప్రదేశ్]]లో భాజపా చరిత్ర కొంత విలక్షణమైనది. ఈ రాష్ట్రంలో పార్టీ, శాసనసభలో మార్పులతోపాటు త్వరితగతిన ఉద్ధానపతనాలను చవిచూసింది. 1999 లోక్సభ ఎన్నికలలో భాజపా, అరుణాచల్ కాంగ్రేస్తో కలిసి పోటీచేసింది. అరుణాచల్ కాంగ్రేస్ పశ్చిమ స్థానానికి పోటీ చేయగా, భాజపా తూర్పు స్థానం నుండి పోటీ చేసింది. తూర్పు స్థానంలో భాజాపా
2003, ఆగష్టు 30న, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్, తన యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంటులోని (కాంగ్రేస్ (డోలో)తో సహా) 41మంది శాసనసభా సభ్యులతో సహా భాజపాలో చేరాడు. తద్వారా భాజపా మొట్టమొదటిసారిగా ఈశాన్యభారతంలోని ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది.
2004 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో, భాజపా రెండు స్థానాల్లోనూ పోటీచేసింది. ఖిరేన్ రిజీజూ 55.95% ఓట్లతో అరుణాచల్ పశ్చిమ స్థానాన్ని, తాపిర్ గావ్ 51% అరుణాచల్ తూర్పు స్థానాన్ని గెలుచుకున్నారు. అదే సంవత్సరం
=== అస్సాం ===
[[అస్సాం]]లో భాజపా [[అసోం గణపరిషత్]]
=== బీహార్ ===
[[బీహార్]]లో భాజపా పార్టీ [[జనతాదళ్ (యునైటెడ్)]]తో పొత్తు పెట్టుకుని వుంది. పార్టీకి అగ్రవర్ణ హిందువుల్లో మంచి బలం వుండగా, జెడి (యు)తో పొత్తు ద్వారా పెద్ద వోట్ బేస్ను సంపాదించుకోగలిగింది. సామాజిక పోరాటాలు ఎక్కువగా వున్న బీహార్ పల్లె ప్రాంతాల్లో, భాజపా నేతలకు తరచుగా అక్కడి భూస్వాములతో సంబంధాలు వుంటాయి. 2005 నవంబరులో లాలూ ప్రసాద్ యాదవ్ను పదవి నుంచి తప్పించి, కాంగ్రెస్ను పడగొట్టి, బిజెపి-జెడి (యు) కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ 2006, సెప్టెంబర్ 14న జార్ఖండ్లో నలుగురు స్వతంత్ర
=== కర్ణాటక ===
|