రైలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →రైలు మార్గాల విద్యుదీకరణ: clean up, replaced: ప్రశక్తి → ప్రసక్తి using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా (5), స్టెషన్ → స్టేషను, లొ → లో, లో → లో (15), కు using AWB |
||
పంక్తి 1:
[[File:5051 Earl Bathurst Cocklewood Harbour.jpg|right|300px|thumb|ఆవిరితో నడిచే రైలు బండి]]
[[File:KCG-Nizamabad Passenger at Alwal 01.jpg|thumb|300px|డీజిలుతో నడిచే రైలు బండి (భారతీయ రైల్వే) ]]
[[File:Pune Karjat passenger Indian Railways.jpg|thumb|300px|విద్యుత్తో నడిచే రైలు బండి (భారతీయ రైల్వే) ]]
'''రైలు''' ([[ఆంగ్లం]] Train) అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో [[ధూమశకటం]] అని కూడా అంటారు. ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అందురు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండు దేశానికి చెందిన [[జేమ్స్ వాట్]] ('''James Watt''') అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ''' "గ్లాస్ గో(Glasgow)"''' విశ్వవిద్యాలయంలో''' 1776లో''' కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను, రైలు మార్గములు రూపొందించబడినవి. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా '''"బుల్లెట్ రైళ్లు(Bullet Trains)"''' బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.
పంక్తి 10:
[[File:Maintenance of way.jpg|thumb|250px|అమెరికాలో దేశంలో ఒక రైలు మార్గం]]
[[File:(SC-Kazipet) Trunk Route near Moula-Ali.JPG|thumb|left|250px|భారత దేశంలో విద్యుతీకరించబడిన ఒక రైలు మార్గం]]
నునుపైన రాళ్ళను గానీ, కొత్త దూలాలను గానీ సమాంతర పట్టాల లాగ పరిచినపుడు లేదా రోడ్డు తలాన్ని గట్టి పరచినపుడు స్లెడ్జిలూ, బండ్లూ వాటిపై సులభంగా చలించగలవని మానవుడు చాలాకాలం క్రితమే కనుగొన్నాడు. ప్రాచీన [[గ్రీసు]] దేశంలో 5,6 అంగుళాల లోతు, 2,3 అంగుళాల వెడల్పు గల గాడీలను 3-5 అడుగుల ఎడం ఉండేటట్లు ఏర్పరచి, మత సంబంధమైన ఉత్సవాల్లో అలంకరించిన బండ్లను ఊరేగించారు. కోరింత్ భూసంధి వద్ద ఓడలను ఒకవైపు నుంచి మరో వైపుకు తీసుకెళ్ళాలంటే మటపాన్ అగ్రం చుట్టూ పెద్ద ప్రయాణం చేయాల్సి వచ్చేది. గ్రీకులు ఓడలను సులభంగా తరలించటానికి కోరింత్ భూసంధి గుండా కొయ్య పట్టాలతో ఒక మార్గం నిర్మించారు. మామూలు రోడ్డు
పురాతన కాలానికి సంబంధించిన అనేక సాంకేతిక విజయాల లాగే మధ్య యుగాల్లో రైలు మార్గం తెరమరుగున పడిపోయింది. ఇది మళ్ళీ ఆవిర్భవించటం 15,16 శతాబ్దాల్లోనే. గనుల్లోనుంచి బొగ్గునూ, ఖనిజాన్ని తరలించటానికి జర్మన్ లు తొలిసారిగా రైలు మార్గాలను నిర్మించారు. చిన్న బండ్లను తోయటానికి కార్మికులను గానీ గుర్రాలను గానీ ఉపయోగించేవారు. 16 వ శతాబ్దం చివర భాగంలో [[ఇంగ్లండ్]] గనులను ఆధునీకరణం చేయటానికి [[జర్మనీ|జర్మన్లు]] ఆహ్వానించబడ్డారు.వాళ్ళతో బాటే ట్రాం మార్గం కూడా [[ఇంగ్లండ్]]
అప్పట్లో ట్రాం ల మార్గమంటే రెండు కొయ్య దూలాలను అంగుళం ఎడంలో పక్క పక్కన అమర్చటమే. దీనిపై కదిలే వాహనాల ఇరుసుకు ఒక ముల్లు కోలను అమర్చి ఉంచేవారు. ఇది వాహనం చక్రాలను పట్టాలు దాటి పక్కకు వెళ్ళనీయదు. 1630 ప్రాంతంలో టోమాంట్ అనే నార్తంబ్రియా గని యజమాని రెండు పట్టాలను మరింత ఎక్కువ ఎడంతో అమర్చి, వాటిని కొయ్య లేదా ఇనుప కమ్మీలతో బంధించాలని సూచించాడు. భారీ వాహనాల రాక పోకల వల్ల కొయ్య పట్టాలు జరిగిపోతే, వాటిపై ఇనుప దబ్బలను బిగించాడు. కొన్నాళ్ళు కాగానే కొయ్య చక్రాలు అతి త్వరగా అరిగిపోవటం ప్రారంభించేసరికి, వాటిని కూడా ఇనుము తోనే చేశారు.
పంక్తి 17:
ఈ ఏర్పాటుతో ఇరుసుకు బిగించే ముల్లు కోల లేకపోవటంతో చక్రాలు పట్టాలు తప్పే అవకాశం ఎక్కువైంది. ఈ ఇబ్బందిని నివారించుటకు పట్టాలకే ఒక వైపున దబ్బనం లాంటి సాధనాన్ని అమర్చి చక్రాలు పక్కలకు పోకుండా జాగ్రత్త పడ్డాడు. 18 వ శతాబ్దం అంతంలో పట్టాకు బదులు చక్రానికే దబ్బను అమర్చాలని ఒక ఇంగ్లండ్ ఇంజనీరు సూచించాడు. ఇలాంటి ఏర్పాటు విజయవంతం కావటమే కాకుండా చౌకగా కూడా ఉండేది.
గనుల తవ్వకానికి సంబంధించిన ఇంజనీరు, రేనాల్డ్స్ మొట్టమొదట ఇనుప పట్టాలతో 1767 లో రైలు మార్గాన్ని నిర్మించాడు. ప్రస్తుతం వాడుకలో ఉండే నమూనాను రూపొందించిన వాడు [[ఇంగ్లండ్]]
ప్రజల జీవన సరళి, సామాజిక పరిణామం, వస్తువుల ఉత్పత్తీ, ఆవశ్యకతలూ మేధావుల బుర్రల్ని కొత్త మార్గాలలో ఆలోచించేలా చేశాయి. కాబట్టి రైలు మార్గం, ఆవిరి ఇంజనూ రెండూ ఇంచుమించు ఒకేకాలంలో పరిపక్వతను పొందటం, ప్రపంచంలోకెల్లా అతి తక్కువ కాలంలో గొప్ప సాంఘిక, ఆర్థిక ప్రకతిని సాధించిన ఇంగ్లండ్ దేశంలో మొట్టమొదటి సారిగా ఈ రెండూ సన్నిహితం కావటం కాకతాళీయం అని చెప్పలేము.
===స్వయంచాలక యంత్రం===
<u>'''''స్వయంచాలక యంత్రాన్ని కనుగొన్న కీర్తి ఏ ఒక్కరిదీ కాదు. సమస్త యాంత్రిక ఇంజనీర్ ల జాతికీ అది దక్కుతుంది."'''</u> అని
==ఆవిరి ఇంజన్ల చరిత్ర==
[[File:Trevithick Richard Linnell.jpg|left|250px|thumb|రిఛర్డ్ ట్రెవిథిక్]]
[[File:TrevithicksEngine.jpg|right|250px|thumb|1804లో రిఛర్డ్ ట్రెవిథిక్ తయారు చేసిన ఆవిరి యంత్రం]]
[[అమెరికా]]
1803 లో అతడు మరో నమూనాను తయారుచేసి కార్న్ వాల్ నుంచి [[లండన్]] వరకు రోడ్డు పై తానే నడుపుకుంటూ వచ్చాడు. అయితే లండన్ చేరేసరికి ఇంజన్ బాగా అరిగిపోయింది. ఇలాంటి వాహనానికి రోడ్డు కంటే రైలు మార్గమే బాగుంటుందని అతడు ఆలోచించాడు. దక్షిణ వేల్స్ లో కార్డిఫ్ దాకా మంచి ట్రాం మార్గం ఉండటాన్ని గమనించిన ట్రెవితిక్ దానిపై వెళ్లటానికి అనువుగా చక్రాల వాహనాన్ని నిర్మించాడు. పది టన్నుల ఇనుమును 70 మంది ప్రయాణీకులను 5 రైలు పెట్టెలలో ఈ వాహనం లాక్కెళ్ళింది. ఇది 19 మైళ్ల రైలు మార్గాన్ని 2 గంటలలో దాటగలిగింది.
ఇదొక మంచి ప్రయత్నమని ట్రెవితిక్ కి నమ్మకం కలిగింది. కానీ గ్రామీణ ప్రజల్లో దీనిపట్ల అభిరుచిని పెంపొందించటం ఎలా అని ఆలోచించి, 1808 లో యూస్టన్ చౌక్ వద్ద ఒక వృత్తాకార రైలు మార్గాన్ని నిర్మించి, అందులో ఒకసారి ప్రయాణానికి ఒక షిల్లింగ్ రుసుముగా నిర్ణయించాడు. [[లండన్]] ప్రజలు
==జార్జ్ స్టీఫెన్సన్ ఆవిష్కరణ==
[[File:GeorgeStephenson.PNG|200px|right|thumb|జార్జ్ స్టీఫెన్సన్]]
జార్జ్ స్టీఫెన్సన్ 1781 లో న్యూ కాసెల్ వద్ద
యంత్రాలంటే అతనికి మోజు ఎక్కువ. ఈ కారణంగా యాంత్రిక శాస్త్రం, గణితం చదువుకున్న చాలా మంది ఇంజనీర్ల
ఒక సంవత్సరం తరువాత అతడు నిర్మించిన యంత్రం మునుపటి కంటే సమర్థవంతమైనది. బయటి కొచ్చే ఆవిరిని కొలిమి లోనికే పంపడం, చక్రాలకు పోత ఇనుముతో కాకుండా చేత ఇనుముతో చేయటం, పిస్టన్ లను చక్రాలతో నేరుగా సంధించటం - ఇలాంటి మార్పులు ఎన్నో చేశాడు. ఇతర గనుల యజమానులు ఇలాంటి యంత్రాలు కావాలని స్టీఫెన్సన్ ని అభ్యర్థించారు. కానీ ఇది సామాన్య జనుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. స్టీఫెన్సన్ మాత్రం దేశం రైలు మార్గాలను నిర్మిస్తే, రైలు మార్గాలు దేశాన్ని నిర్మిస్తాయని అచంచలంగా విశ్వసిస్తూ కాలం గడిపేవాడు.
పంక్తి 46:
==మొదటి రైలు ప్రయాణం- అనుభూతి==
[[File:Killingworth-locomotive.jpg|250px|right|thumb|1816 స్టీఫెన్సన్ నిర్మించిన రైలు ఇంజన్]]
ఆశ్చర్యాన్ని కలిగించే ఆవిరి శక్తి పుణ్యమా అని మొట్టమొదటి సారిగా కొత్తరకం ప్రయాణం చేసే అనుభూతి వందలాది ప్రజలకు కలిగింది. వేగంగా వెళ్లే సాహస కృత్యంలో భాగస్వాములు కాగలిగామన్న
==ఇంగ్లండ్ లో సంచలనం==
పంక్తి 54:
ఈ రెండు నగరాల్లో వ్యాపారులు రైలు మార్గం కోసం పార్లమెంట్ కి అభ్యర్థనలు పంపటంతో ఇబ్బందులు ప్రారంభమైనాయి. 70 ఏళ్ళ క్రితమే ఈ రెండు నగరాలను కలిపే బ్రిడ్జ్ వాటర్ కాలువ నిర్మించబడింది. అప్పుడుండే సరుకుల రవాణా పరిమాణానికి ఈ కాలువ సరిపోతుండేది. కానీ పారిశ్రామిక విప్లవం తరువాత ఇతర రవాణా సౌకర్యాల అవసరం కొట్టొచ్చినట్టు కనబడింది. శీతాకాలంలో అప్పుడప్పుడు కాలువ గడ్డగట్టి ఉండటంతో యిబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. ముడి ప్రత్తి సరఫరా తగినంతగా లేకపోవటంతో మాంచెష్టర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కానీ రైలు మార్గం ప్రతిపాదించబడగానే డ్యూక్ ఆఫ్ బ్రిడ్జ్ వాటర్, అతని అనుయాయులు కొత్త రవాణా సాధనానికి వ్యతిరేకంగా గొప్ప ఆందోళన లేవదీసి ప్రజలను రెచ్చగొట్టసాగారు. కొత్త రైలు మార్గ నిర్మాణంలో తమ లాభాలు దెబ్బతింటాయని బ్రిటన్ లోని అన్ని కాలువ సంస్థల వాటాదారులు ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. స్టీఫెన్సన్ పై న్యాయ విచారణ జరపడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఒక కమిటీని కూడా నియమించింది.
సాధారణంగా అలాంటి చోట్ల కనబడని స్టీఫెన్సన్ కమిటీ ముందు హాజరయ్యాడు. నిండు విగ్రహం, బలిష్టమైన శరీరం, కాయకష్టం చేసే శ్రామికుల లాంటి పెద్ద చేతులు, ఆడంబరంలేని దుస్తులు అవకాశం చిక్కితే బయట పడాలనే ఆదుర్దాతోనే లోపలికి వెళ్ళాడు. కమిటీ సభ్యులు అతని నమ్మకాలను, అభిప్రాయాలను అవహేళన చేశారు. ఇంత పనికిరాని పథకం ఎవడి బుర్రకూ తోచలేదని గేలి చేశారు. భయంకరంగా రైలు పరుగెడుతుంటే ఎన్నో దుర్ఘటనలు జరుగుతాయని ఆరోపించారు. - ఆడవాళ్ళకు గర్భస్రావాలు జరుగుతాయి. ఆవులు పాలివ్వడం మానివేస్తాయి. కోళ్ళు ఇక మీదట గ్రుడ్లు పెట్టవు. ఇంజన్ నుండి వెలువడే విషవాయువు గ్రామాల్లోని పశువులనూ, చెట్లలో పక్షులనూ చంపివేస్తుంది. ఇంజన్ మిణుగురుల వల్ల రైలు మార్గానికి ఇటూ అటూ ఉండే ఇళ్ళు కాలిపోతాయి. గుర్రాలకు పనిలేక పోవటం వల్ల చచ్చిపోతాయి. బండ్లు నడిపేవాళ్ళు, పూటకూలి కోసం సత్రాల వాళ్ళూ రోడ్డు ప్రయాణం
చాలా ప్రశాంతంగా విన్న స్టీఫెన్సన్ ఈ ఆరోపణల్ని ఒక్కొక్కటిగా ఖండించాడు. రైలు పెట్టెలు చాలా బరువుగా ఉంటాయి. కాబట్టి వాటిని గుర్రాలే లాగాల్సి వస్తుందని మరొకడన్నాడు. గంటకు 6,7 మైళ్ళ వేగం ససేమిరా సాథ్యం కాదని ఇంకొకడన్నాడు. గంటకు 12 మైళ్ళ వేగం దాకా నడిపి చూపిస్తానని స్టీఫెన్సన్ వాదించాడు.
పంక్తి 62:
==స్టీఫెన్సన్ విజయం==
[[File:Rocket Tyseley (2).jpg|350px|right|thumb|స్టీఫెన్ సన్ రాకెట్]]
స్టాక్టన్, డార్లింగ్ టన్ ల మధ్య నడుస్తున్న రైలు ఉపయోగాలను పరిశీలించాక కమిటీ సభ్యులు లేవదీసిన అభ్యంతరాలన్నీ అర్థరహితమని తేలిపోయింది. 1862 లో కొత్త బిల్లును ప్రతిపాదించగానే దాన్ని బలపరచేవారి సంఖ్య అమాంతంగా పెరిగింది. పార్లమెంటు ఉభయ సభలూ దాన్ని అమోదించాయి. వెంటనే రైలు మార్గ నిర్మాణం కూడా ప్రారంభమైంది. చాట్మాస్ ప్రాంతాన్ని రైలు మార్గం వేయటానికి అనువుగా ఉండేలా గట్టిపరచి గట్టు కట్టడానికి స్టీఫెన్ సన్
పోటీలో నాలుగు నమూనాలు పాల్గొన్నాయి. 1829 అక్టోబర్ లో ఈ పోటీ నిర్వహించబడింది. పోటీకి గాను మొదట 5 యంత్రాలు వచ్చాయి. కానీ ఒకదానిలో గుర్రం ఉందని తెలియగానే అతడు పోటీ నుంచి ఉపసంహరించుకున్నాడు. స్టీఫెన్సన్ కాకుండా ఇతర ఇంజన్ నిర్మాతలు కూడా ఉండటం బ్రిటన్ అప్పటికే సాధించిన సాంకేతిక ప్రగతిని సూచిస్తుంది. రైలు మార్గం భవిష్యత్తు వల్ల ఇంజనీర్లలో నానాటికి పెరుగుతున్న ప్రగాఢ విశ్వాసానికి ఇదొక తార్కాణం.
పోటీ ప్రవేశ నిబంధనలు చాలా కఠినంగా నిర్ణయించారు. ఇంజన్ నుంచి పొగను వెలుపలికి రానివ్వరాదు. వాటి బరువు 6 టన్నుల
అత్యంత ఆసక్తికరమైన ఈ సంఘటనను తిలకించటానికి వేలాది ప్రజలు గుమిగూడారు. ఇది గుర్రాలకు బదులు యంత్రాలు పరుగెత్తే పందెం లాగా ఉంది. పోటీ దారులు ఒకరి నమూనాలను మరొకరు నిశితంగా పరిశీలించారు. స్టీఫెన్ సన్ నమూనా పేరు రాకెట్. మిగిలిన వాటి పేర్లు నావల్టీ, సాన్స్ఫరిల్, వర్సిపరెన్స్. ఒకదానిలో స్తూపం అడ్డంగా ఉంటే, మరోదానిలో నిలువుగా, రాకెట్ లో 45<sup>0</sup> కోణం తోనూ ఉంటోంది. నీటి సరఫరా ఒకదానిలో పైనుంచి, మరోదానిలో కిందినుంచి, ఇంకోదానిలో వేరే పాత్ర నుంచి జరుగుతోంది. మూడు ఇంజన్ల బాయిలర్ లలో గొట్టాలు లేకపోగా స్టీఫెన్సన్ నమూనాలో 5 గొట్టాలు ఉన్నాయి. పల్చని గొట్టాలను బాయిలర్ లో ఎక్కువ సంఖ్యలో అమర్చి, కొలిమి నుంచి పొగ గొట్టానికి వెళ్ళే వేడి వాయువులను వాటి గుండా పోనిస్తే బాయిలర్ నీటిని వేడిచేయటం మరీ సులభంగా ఉంటుందని రైల్వే కంపెనీ అధ్యక్షుడు హెన్రీ బూత్ స్టీఫెన్సన్ కి సలహా ఇచ్చాడు. పిస్టన్ల నుంచి శక్తిని చక్రాలకు అందివ్వడంలో కూడా మార్పులు జరిగాయి.
పంక్తి 75:
[[File:Planet replica.jpg|200px|right|thumb|మాంచెస్టర్-లివర్పూల్ మధ్య తిరిగే రైలు]]
[[File:InterCity2 - passenger car interior.jpg|200px|right|thumb|ప్రయాణీకుల రైలు]]
1930 సెప్టెంబర్ 15 వ తేదీన మాంచెస్టర్ లివర్పూల్ మార్గం
1845 లో బ్రిటన్ లో 628 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. వాటిలో కొన్ని మాత్రమే బతికి బట్టగట్టగలిగాయి. వేలాది మంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఫ్రాన్సులో స్థాపించిన 21 రైలు కంపెనీల్లో 19 దివాలా తీశాయి. జర్మనీలో తొలి రైలు మార్గం 1835 లో న్యూ రెన్ బర్గ్ వద్ద ప్రారంభించ బడింది. ఒక రైలు
==రైలుమార్గాల వల్ల అమెరికా సాధించిన ప్రగతి==
19 వ శతాబ్దంలో అమెరికా సాధించిన ప్రగతికి రైలు మార్గాలు ప్రధాన కారణమని చెప్పవచ్చు. 1830 దాకా అమెరికాలోని పారిశ్రామిక తూర్పు భాగం, ప్రత్తి పండించే దక్షిణభాగం, వ్యవసాయ ప్రధానమైన మధ్య పశ్చిమ భాగం అభివృద్ధి చెందని పడమటి తీర భాగాల మధ్య రవాణా సౌకర్యాలు బొత్తిగా ఉండేవి కావు. బాల్టిమోర్ నుంచి ఓహియో వైపు నిర్మించ బడిన తొలి రైలుమార్గం 1831 లో పూర్తయింది. బోస్టన్ -ఆల్బనీ, న్యూయార్క్-బఫెలో రైలు మార్గాలు 1840 దశకంలో నిర్మించబడ్డాయి. వీటికి కావలసిన ఇంజన్ లను, రైలు పట్టాలను కూడా ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. అంతర్యుద్ధం ముగిసిన తరువాతనే రైలు పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందింది.
అమెరికా అభివృద్ధిలో రైలు మార్గాల ప్రాముఖ్యత ఎంత ఉందో అక్కడ జరిగిన అనేక కొత్త రూప కల్పనలనూ, మార్పులనూ పరిశీలిస్తే అర్థమవుతుంది. 1859 లో జార్జ్ మార్టిమర్ పుల్మన్ పడుకొని ప్రయాణం చేసే రైలు పెట్టెని తయారుచేసాడు. రైలును ఆపడానికి రైల్వే గార్డు అధీనంలో చేతి బ్రేకులుండేవి. సంపీడిత వాయువు సహాయంతో పనిచేసే కొత్త బ్రేకులను 1869 లో జార్జ్ వెస్టింగ్ హోస్ కనుగొన్నాడు. దీని మూలంగా రైళ్ళు అధిక వేగాలతో వెళ్ళగలిగాయి. రైలు పెట్టెలను సులభంగా సంధించే ఏర్పాటు 1871 లోనూ, రైల్వే సిగ్నల్ పద్ధతి 1874 లోనూ, కూరగాయలు, పళ్ళు మొదలైన అహారపదార్థాలు రెఫ్రిజిరేటర్ లాంటి రైలు పెట్టెలో పంపడం 1875 లోనూ, ఉక్కుతో రైలు పెట్టెలను నిర్మించటం 1900 లోనూ ప్రారంభమైంది.
==వంతెనలపై రైలు మార్గాలు, సొరంగాలలో రైలు మార్గాలు==
[[File:Lancaster Gate tube.jpg|300px|right|thumb|భూగర్భ రైలు మార్గం]]
[[File:Baker Street Waterloo Railway platform March 1906.png|300px|right|thumb|1900 లో సొరంగంలో రైలు మార్గం]]
ఈ ప్రగతిని సాధించటంలో అవి ఎన్నో సహజసిద్ధమైన అవరోధాలను అధిగమించాయి. మామూలు వంతెనలు నిర్మాణం సాధ్యం కాని జలమయ ప్రదేశాల్లో కొత్త నమూనాలు రూపొందించబడ్డాయి. గ్రేట్ సాల్ట్ సరస్సు మీద 20 మైళ్ళ పొడవుతో ఇలాంటి వంతెన ఉంది. భూమి చుట్టు కొలతలో పాతిక భాగం పొడవు గల
సొరంగాలను తొలిచే రైలు మార్గాలు వేయటం మానవుడు సాధించిన సాంకేతిక ఘన విజయాలలో
ఆధునిక యుగంలో సొరంగాలు తవ్వడం 1707 లో స్విట్జర్లాండ్ లో మొదలైంది. తుపాకీ మందు పేల్చి 200 అదుగుల మేరకు కొండను తొలిచి సెయింట్ గాటార్డ్ రోడ్దు నిర్మాణం జరిగింది. వంద సంవత్సరాల తరువాత ట్రాంకాయ్ వద్ద ఇసుక దిబ్బాల్లో క్వెంటిన్ కాలువ కోసం ఫ్రాన్స్ లో ఒక సొరంగం నిర్మించబడింది. మాంచెష్టర్ - లివర్పూల్ రైలు మార్గంలో స్టీఫెంసన్ మొట్టమొదటి రైల్వే సొరంగాన్ని నిర్మించాడు. అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన నిర్మాణం 19 వ శతాబ్దం ప్రారంభంలో జరిగింది. నదుల గుండా సొరంగాలు తవ్వటమనే కొత్త ప్రక్రియని 1825 లో సర్మార్క్ ఇస్ంబర్డ్ బ్రూసెల్ ప్రారంభించాడు. థేమ్స్ నదిలో 13 అడుగుల వెడల్పూ, 1500 అడుగుల పొడవుతో అనేక కష్ట నష్టాలకోర్చి 1841 లో పూర్తి చేయబడిన సొరంగ నిర్మానం ఆ కాలంలో నమ్మశక్యం కాని అలౌకిక సంఘటనగా పేరు పొందింది. 11 సార్లూ నదీ జలాలు సొరంగంలోకి వచ్చేశాయి. రెండు సార్లు పై భాగం నుంచి నీళ్ళు పారడం మొదలైంది. గొప్ప సాహసి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బ్రూసెల్ తప్ప మరెవరైనా అయితే ఆ ప్రయత్నం మానేసేవారు.
1950 తరువాత కొన్ని
ప్రపంచంలో కెల్లా అతి పొడవైన సొరంగాన్ని జెనోవా-జెనీవా రైలు మార్గం సోసం సింప్లన్ పర్వత శ్రేణి గుండా తొలిచారు. 12 మైళ్ళ పొడవు గల సొరంగాన్ని 7 యేళ్ళ పాటు (1898-1905) నిర్మించారు. పర్వత శిఖరం నుంచి 6400 అడుగుల కింద గల ఈ సొరంగంలో అధిక పీడనం వల్ల ఉష్ణోగ్రత 100<sup>0</sup>F కి చేరుకునేది. ఆల్ఫ్స్ పర్వతాన్ని హానిబాల్ దాటినప్పటి నుంచి ఇలాంటి సహస కార్యం సామాన్య మానవునికి కూడా అందుబాటులో ఉండేలా చేయాలని ఎంతో మంది కలలు కన్నారు.
దీనికంటే ఆరమైలు ఎక్కువ పొడవు గల రోడ్డు సొరంగాన్ని ఫ్రాన్స్ - ఇటలీ సరిహద్దు వద్ద అల్ఫ్స్ పర్వత శ్రీణుల్లో నిర్మించారు. 1964 లో ప్రారంభించబడి, పని పూర్తి కావటానికి ఐదేళ్ళు పట్టింది. దీని గుండా గంటకు 800 చొప్పున వాహనాలు వెళ్ళుతుండేవి.
పంక్తి 103:
[[File:WAP-7 class electric locomotive of Indian Railways.jpg|thumb|250px|భారతీయ రైల్వేకి చెందిన ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ WAP-7 class]]
[[File:(SC-Medchal) DHMU at Alwal 02.jpg|thumb|250px|left|భారతీయ రైల్వేకి చెందిన ఒక DHMU లోకల్ రైలు]]
[[File:Braunschweiger Trams.jpg|250px|right|thumb|
[[File:DelhiMetroVioletLine.JPG|thumb|250px|left|డిల్లీ మెట్రో రైలు]]
[[File:Monorail Moskau - Einfahrt in Station Telezentrum.jpg|250px|right|thumb|
స్టీఫెన్ సన్ తయారుచేసిన "రాకెట్"
ట్రాం ల మార్గంతో ప్రారంభమైన ఈ రవాణా సౌకర్యంతో బాటు పట్టణాల్లో ట్రాలీ బస్సు, భూగర్భ రైలు మార్గం, సుదూర ప్రాంతాలను కలిపే ఎలక్ట్రిక్ రైళ్ళు ఇవన్నీ క్రమంగా అభివృద్ధి చెందాయి. 1900 కి పూర్వం ట్రాంలను గుర్రాలు లాగుతుండేవి. క్రమంగా దీనికోసం
==భూగర్భ రైలు మార్గాలు==
రాజధాని నగరాల్లో భూగర్భ రైళ్ళు, నగర ప్రాంతానికి పరిమిత్మైన ప్రత్యేక రైళ్ళు నగరవాసుల పాలిట వరాలుగా విలసిల్లాయి. 1863 లో మొదటి భూగర్భ ఆవిరి రైలు, 1870 లో మొదటి భూగర్భ రైలు మార్గం లండాన్ లో ప్రవేశపెట్టబడ్డాయి. లండన్ నేల బంకమన్ను ఉండటం వల్ల భూగర్భ రైలు మార్గాన్ని వంద అడుగుల లోతులో నిర్మించారు కానీ బెర్లిన్, పారిస్ నగరాల్లో నేల గట్టిగా ఉంటుంది. కాబట్టి సొరంగాలను కేవలం కొన్ని అడుగుల లోతులో నిర్మిస్తే సరిపోతేది. విద్యుచ్చక్తి సరఫరా కోసం పవర్ స్టేషను ల నిర్మాణం చురుకుగా మొదలయ్యాక మొదటి ఎలక్ట్రిక్ భూగర్భ మార్గాన్ని 1900 లో ప్రవేశపెట్టారు. 1907 నుండి 1968 వరకు పెద్ద మార్పులేమీ జరగలేదు.
న్యూయార్క్ లో మొదటి భూగర్భ రైలు మార్గం 1904 లో నుంచి
==రైలు మార్గాల విద్యుదీకరణ==
దూర ప్రాంతాఅలకు వెళ్ళే రైలు మార్గాల విద్యుదీకరణ జల విద్యుచ్చక్తి పుష్కలంగా లభ్యమయ్యే స్విడ్జర్లాండ్, దక్షిణ జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో మొదట ప్రారంభమైంది.
అవిరి రైళ్ళ కంటే ఎలక్ట్రిక్ రైళ్ళ విషయంలో అనేక సౌలభ్యాలున్నాయి. ఆవిరిని ఇంజన్ బాయిలర్లలో ఎక్కడికక్కడే తయారుచేసుకోవాలి. కానీ ఎలక్ట్రిక్ రైళ్ళకు కావలసిన విద్యుచ్చక్తిని కొన్ని పెద్ద పవర్ స్టేషన్లలో ఉత్ప్త్తి చేసి నిర్వహణ ఖర్చులను తగ్గించవచ్చు ఆవిరి రైళ్ళలో ఉపయోగించటానికి వీలులేని నాసిరకం బొగ్గు, జలశక్తి, సహజ వాయువు, పరమాణు శక్తి లాంటి ఇంధనాలనూ, శక్తి జనకాలనూ
ఎలక్ట్రిక్ రైళ్ళలో పొగ, మసి లెకపోవటం ప్రయాణీకులకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇంజన్ పొగ లోని ఆమ్ల సంబంధమైన అంశాల వల్ల ఇళ్ళు, కట్టడాలు దెబ్బతినే ప్రసక్తి లేదు. పొగగొట్టం నుంచి వచ్చే మిణుగులుల వల్ల అపాయం లేదు. పొరంగాల్లో వెళ్ళేటప్పుడు వాతావరణం కలుషితం కాదు. మట్ట ప్రాంతాల్లో ప్రయాణం ఆవిరి రైలు కంటే వేగంగా ఉంటుంది. ఈ అన్ని కారణాల మూలంగానే రైలు మార్గాల విద్యుదీకరణ అన్ని దేశాల్లోనూ విస్తృతంగా జరుగుతోంది.
==విద్యుదీకరణ - రకాలు==
విద్యుదీకరణ రెండు రకాలుగా జరుగుతుంది. ఒక రకంలో 50 నుంచి 3000 వోల్టుల వరకు ఏకముఖ విద్యుత్ ప్రవాహాన్ని వాడుతారు.
==ఆవిరి రైళ్ళ వినియోగం తగ్గుదల==
ఆవిరి రైళ్ళ రోజులు గతించాయన్న అభిప్రాయం సూత్రప్రాయంగా అంతటా అంగీకరించబడినప్పటికీ, జలవిద్యుచ్చక్తి తక్కువగానూ, బొగ్గు ఎక్కువహానూ ఉండె బ్రిటన్ లాంటి దేశాలు విద్యుదీకరణ పట్ల వెంటనే మొగ్గు చూపలేదు. విద్యుదీకరణ వల్ల రవాణా లాభసాటిగా, సమర్థవంతంగా, పరిశుభ్రంగా ఉంటుందని కొందరు నిపుణులు కొన్ని ప్రభుత్వ కమిటీలు ఏకగ్రీవంగా 1950 దశాబ్దంలో సిఫారసు చేయటం, చౌకగానూ, పుష్కలంగానూ
==డీసిల్-ఎలక్ట్రిక్ రైళ్ళు==
రైలు మార్గాల ఆధునికీకరణలో డీసిల్ ఇంజన్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వీటిని సాధారణంగా తక్కువ దూరం రవాణాలోనూ,
==మోనో రైలు మార్గం==
పంక్తి 134:
==ఆల్వెగ్ రైలు మార్గం==
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆక్సెల్ ఎల్ వెనర్ గ్రెన్ అనే స్వీడన్ పారిశ్రామికుడు మానో రైలు మార్గం అభివృద్ధి కోసం కృషి చేశాడు. రైలు పెట్టెలను ప్లాంజ్లు, రోలర్ల సహాయంతో ఒకే పట్టాపై నదిచేలా చేయవచ్చునని అతడు సూచించాదు. వీటిని
==హూపర్ రైలు==
బహుశా అచిరకాలంలోనే ఆల్వెగ్ రైలు కూడా
కొత్త విషయాలను కనుగొన్న ప్రతిభావంతులు స్వదేశంలో గౌరవించబడటం చాలా అరుదుగా జరుగుతుంది. సాంకేతిక శాస్త్ర చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఫ్రొఫెసర్ లేత్వెయింట్ విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. అతడు కనుగొన్న లీనియర్ ఇండక్షన్ మోటార్ ని కేంబ్రిడ్జ్ వద్ద ప్రయోగాత్మకంగా వాడి చూశారు. ఖర్చు చాలా ఎక్కువవుతుందన్న కారణంగా 1975 లో మ్యూనిచ్ వద్ద తయారుచేసిన ఒకటిన్నర రైలు మార్గం పై " ట్రాన్స్ రాపిడ్ 04" అనే హూవర్ రైలు నమూనాతో ప్రయోగం చేశారు. అది గంటకు 120 మైళ్ళ వేగంతో మొదట ప్రయాణం చేసింది.పశ్చిమ
== రకాలు ==
* [[బొగ్గు]]
* [[ఇంధనం]]
* [[విద్యుత్తు]]
* ప్రయాణీకుల రైలు (Passenger train) :
** పాసింజర్ రైలు (Passenger train)
|