కాత్యాయని విద్మహే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
ఈమె [[1955]] [[నవంబర్ 3]] న [[ప్రకాశం జిల్లా]] [[మైలవరం (అద్దంకి)]] గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, [[రామకోటిశాస్త్రి]] దంపతులకు జన్మించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు కీ.శే. కేతవరపు రామకోటి శాస్త్రి పెద్ద కూతురు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటిశాస్త్రి ఉద్యోగరీత్యా కాకతీయ యూనివర్సిటీలోనే [[తెలుగు]] విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాత్యాయనీ పుట్టింది మైలవరంలోనైనా[[మైలవరం]]లోనైనా పెరిగింది.. విద్యాభ్యాసం అంతా వరంగల్‌లోనే[[వరంగల్‌]]లోనే. ఆమె [[మొగిలిచెర్ల (గీసుకొండ)]] గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి మాదిరిగానే కాత్యాయని కూడా [[తెలుగు]] సాహిత్యం అభివృద్ధి చేయాలన్న దృక్పథం కలిగి ఉండేది. అందుకు అనుగునంగా [[కాకతీయ విశ్వ విద్యాలయం]]లో పిహెచ్ డి డిగ్రీ పొందారు. వారికి ఒక కూతురు ఉంది. 12 ఏళ్ల వయసు నుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. ప్రాథమిక విద్య వరంగల్‌లోని సుజాతరెడ్డి హైస్కూల్‌లో, ఇంటర్ పింగిళి కళాశాల, డిగ్రీ యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల, ఎంఏ[[ఎం.ఏ]] [[తెలుగు]] కేయూలో చదువుకున్నారు. ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా మిమర్శ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు.
 
==సాహిత్యం, ఉద్యమాలు==
"https://te.wikipedia.org/wiki/కాత్యాయని_విద్మహే" నుండి వెలికితీశారు