భండారు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 4:
'''భండారు అచ్చమాంబ''' ([[1874]] - [[1905]]) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన [[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]]కు అక్క.
==జీవిత విశేషాలు==
అచ్చమాంబ [[గురజాడ అప్పారావు]] కన్నా పదేళ్ళ ముందే 1902 [[నవంబరు]] నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది. అచ్చమాంబ [[1874]] వ సంవత్సరంలో [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]] దగ్గర [[పెనుగంచిప్రోలు]]లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, [[తమ్ముడు]] కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. [[ఎమ్. ఏ]] చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ [[తెలుగు]], [[హిందీ]] నేర్చుకొన్నది. ఆమెకు [[ఇంగ్లీషు]],
వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది.<ref>{{cite journal|title=ప్రథమ స్త్రీవాద రచయిత్రి - భండారు అచ్చమాంబ|journal=భూమిక|pages=43|doi=జనవరి-మార్చ్ 1993|accessdate=28 December 2014}}</ref>
|