దాట్ల సత్యనారాయణ రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1973 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 34:
ఈయన తలిదండ్రులు దాట్ల రామఛంద్రరాజు, అచ్చయ్యమ్మ. ఈయన ప్రాథమిక, ఉన్నత విద్యలు స్వగ్రామమైన [[పోడూరు]] లోనే పూర్తి అయినవి. తదనంతరం [[1924]] లో [[విశాఖపట్టణం]] లో [[ఆంధ్ర వైద్య కళాశాల]] మొదటి బాచ్ ఎమ్.బి.,బి.యస్. లో చేరి [[1929]] లో విద్య పూర్తి చేసుకొని అదే సంవత్సరము [[లండన్]] లో ప్రసిద్ధి చెందిన రాయల్ కాలేజీలో మొదట ఫిజీషియన్ గా ఉత్తీర్ణుడైన తరువాత [[ఇటలీ]] లో వి.యన్.ఐ లో టి.బి. స్పెషలైజ్ చేసాడు.
 
తదనంతరం ఎల్,ఆర్,సి,పి,యమ్,ఆర్,సి,యస్ ఇంగ్లండు నందు పూర్తి చేసి తదనంతరం ఆర్,సి,సి,పి మేజర్ ఐ యమ్ యస్ రిటైర్డు ఎక్ష్ కల్నల్ ఐ ఎన్ ఏ డైరెక్టర్ మరియు కన్సల్టింగ్ ఫిజీషియన్ గా [[1932]] లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. తదనంతరం కొంతకాలం పొడూరులోనే[[పొడూరు]]లోనే ప్రాక్టీసు చేసి [[1934]] లో ఇండియన్ మెడికల్ సర్వీసులో ఉధ్యోగము చేపట్టినాడు. ఈయన భారత సైన్యం లో 1934 నుండి 1945 వరకు మేజర్ గా ఉన్నాడు.
 
ఆయన [[కాకినాడ]] లో గల మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీకి వ్యవస్థాపక అధ్యక్షుడు.1958 లో [[కాకినాడ]] లో గల రంగరాయ మెడికల్ కళాశాల ఈయన ఆధ్వర్యం లో స్థాపించబడినది. ఈ కాలేజి ప్రధాన లక్ష్యం వైద్య విద్యను అభివృద్ధిచేయుట , వైద్య పరిశోధనలు చేయుట మరియు స్వచ్చందంగా వైద్య సహాయాలు చేయుట. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఈ కాలేజీ స్థాపనకు 5 లక్షల రూపాయలు విరాళంగా యిచ్చిరి. ఆయన అభ్యర్థనపై ఈ కళాశాల పేరును పెండ్యాల రంగారావు, జమీదాంరు మరియు ముళ్లపూడి వెంకట రాయుడు మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గా మార్చబడినది.<ref>[http://www.kakinadainfo.com/rangaraya-medical-college- Rangaraya Medical College - Kakinada Information<!-- Bot generated title -->]</ref>