వట్టికోట ఆళ్వారుస్వామి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →విశేషాలు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 7:
}}
'''వట్టికోట ఆళ్వారుస్వామి''' [[తెలంగాణ]] ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, [[కమ్యూనిస్టు]] నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, మరియు ప్రచారకుడు. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు.
==విశేషాలు==
*ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి [[గ్రంథాలయోద్యమం]]లో కొనసాగాడు. [[దాశరథి]] పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు తిన్నాడు.
*ప్రజల మనిషి నవలలో కంఠీరవం డైలాగులు:
“[[ఇస్లాం]] అంటే శాంతి . శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే ! కాని మీరు , మీ మతాన్ని శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు “.”కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి . దాంతో మనలో ఐక్యత నశించింది”
|