కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →సత్కారాలు |
Nrahamthulla (చర్చ | రచనలు) |
||
పంక్తి 2:
'''కొండవీటి వెంకటకవి''' ([[జనవరి 25]], [[1918]] - [[ఏప్రిల్ 7]], [[1991]]) ప్రసిద్ధ కవి, [[హేతువాది]] చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు '''కొండవీటి వెంకటయ్య'''.
==జీవిత విశేషాలు==
వీరు [[గుంటూరు]] జిల్లా [[
==రచనలు==
కవితా రచనకు తన 14వ ఏటనే శ్రీకారం చుట్టిన వీరు అనేక గ్రంథాలు రచించారు. 1932లో వీరు కర్షకా! శతకాన్ని రచించారు. ఇది మూడు ముద్రణలు పొందింది. 1942లో “హితభోద”రచించారు. 1940లో “చేన్నకేసవశతకం” వెలువరించారు. దివంగతులైన ప్రముఖుల గురించి దివ్య స్క్రుతులు 1954లో వీరు నెహ్రూ చరిత్ర మొదటి భాగం ప్రకటిస్తూ తాము బహుళ ప్రబంధయుతుడని పేర్కొన్నారు. ఈగ్రంధం [[బెజవాడ గోపాలరేడ్డి]] గారికి అంకితం ఇవ్యబడింది. [[నెహ్రు]] చరిత్ర రెండవ భాగం [[గుత్తికొండ నరహరి]]గారికి అంకితం ఈయబడింది. మూడవ భాగం అముద్రితంగానే ఉంది. బుద్ధుడు, వేమన, గాంధీజీల గురించి వీరు మూడు శతకాలు రాసి దాన్ని “త్రిశతి” పేరుతో 1960లో ప్రకటించారు. నిదబ్రోలుకు చెందిన ప్రముఖ విద్యా పోషకులు [[పాములపాటి బుచ్చి నాయుడు]] దీని కుతిపతి శ్రీకృష్ణవ్యాసావళి వీరి మరొక రచన. వీరు 1984 ప్రాంతంలో [[కడప జిల్లా]] [[కందిమల్లయపల్లె]]లోని బ్రహ్మమ్ గారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. ఆమఠానికి సర్వఅధ్యక్షుడుగా ఉన్న శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములు వారి ఆదేశానుసారం “శ్రీవీర బ్రహెంద్ర సుప్రభాతమును” సంస్కృతంలోకి రచించారు.
|