జమ్మలమడక మాధవరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జమ్మలమడక మాధవరామశర్మ''' తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు. [[తెలుగు]], [[సంస్కృతము|సంస్కృత]] భాషల్లో[[భాష]]<nowiki/>ల్లో అపార పాండిత్యం కలవారు. ఆయన [[భద్రాచలం]] [[సీతారామ కళ్యాణం|సీతారామ కళ్యాణ]] వ్యాఖ్యానం ఆయనకు తెలుగిళ్ళలో నిలిపింది. ఆ వ్యాఖ్యానాన్ని విన్నవారు కళ్ళ ముందే [[సీతారామ కళ్యాణం]] జరుగుతుందన్నట్టుగా తాదాత్మం చెందేవారు.<ref>సాక్షి, 21 డిసెంబరు 2016, మీకు తెలుసా - ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు "జమ్మల మడక"</ref>
 
==జనన మరణ వివరాలు==
పంక్తి 7:
 
==జీవిత విశేషాలు==
ఆయన [[తెనాలి]] కి చెందినవారు. 15 అలంకార శాస్త్ర గ్రంధాలు, 15 మంత్ర, వేదాంత గ్రంథాలను తెలుగులో రాసారు. సంస్కృతంలో మమ్మటుడు రాసిన "కావ్యప్రకాశం" తో సహా అనేక గ్రంథాలను తెలుగులో రాసారు. వీరు రాసిన "నాట్యవేదం" కు [[సంగీత నాటక అకాడమీ]] పురస్కారం లభించింది.
 
ఆయన [[విజయనగరం]] మహారాజా సంస్కృత కళాశాలలొ చదివారు. అక్కడే "సాహిత్య విద్యాప్రవీణ" చేసారు. తాతా సుబ్బరాయశాస్త్రి శిష్యరికంలో నేర్చుకున్న విద్యకు వన్నె చేకూర్చారు. ఇతడు [[తెనాలి]]లోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా 12 ఏళ్ళపాటు జీతం తిసుకోకుండా పనిచేశాడు<ref name=శ్రీ>{{cite book|last1=జమ్మలమడక|first1=మాధవరామశర్మ|title=శ్రీ|date=1941|publisher=శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ|location=తెనాలి|page=7|edition=1|url=http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0029/752&first=1&last=115&barcode=2020120029747|accessdate=2 January 2015}}</ref>. తరువాత [[గుంటూరు]]లోని ఆంధ్రక్రైస్తవ కళాశాల, [[నెల్లూరు]] వేద పాఠశాల, [[నాగార్జున విశ్వవిద్యాలయం]]<nowiki/>లో అధ్యాపకునిగా పనిచేశాడు.