స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని [[1971]] అక్టోబర్ లోఅక్టోబరులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఉద్యమించారు.ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించటానికి[[శ్రీబాగ్ ఒడంబడిక]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో- కోస్తా, [[రాయలసీమ]], [[తెలంగాణ]] నాయకుల్ని సంతృప్తి పరచటానికి [[పెద్దమనుషుల ఒప్పందం]] లాగానే, జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆపటంకోసం "[[ఆరుసూత్రాల పధకం]]" రచించారు. ఈ ''[[ఆరు సూత్రాల పథకం]]'' ముందు ఉన్న అన్ని నిబంధనలను రూపుమాపి అమలులోకి వచ్చింది.