కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==జీవిత సంగ్రహం==
ఈయన [[1922]], [[మే 10]] న [[మచిలీపట్నం]] లో జన్మించారు. వృత్తిరీత్యా [[బాపట్ల]] లో స్థిరపడ్డారు. [[ఏలూరు]], [[మద్రాసు]]లో విద్యనభ్యసించారు[[విద్య]]<nowiki/>నభ్యసించారు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి బాపట్లలో నివాసమున్నారు.
 
తెలుగు నాటక సాహిత్యంలో[[సాహిత్యం]]<nowiki/>లో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనలకనుగునమైన రచనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతంచేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను[[కళాకారుడు|కళాకారు]]<nowiki/>లను నాటకరంగానికి పరిచయం చేశాడు.
 
వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశారు.
నాటకాన్ని ఒక పదునైన ఆయుధంగా[[ఆయుధం]]<nowiki/>గా సమాజంలోని చెడ్డ అలవాట్లపై ప్రయోగించాలని ఈతని ఆశయం. కళావని అనే నాటక సమాజాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా, దర్శకులుగా వ్యవహరించారు.
 
కళాభారతి అనే సాంస్కృతిక సంస్థకు, బాపట్ల ఫిల్ముక్లబ్ కు అధ్యక్షుడుగా అనేక సాంస్కృ తిక కార్యక్ర మాలను నిర్వంహించారు. లంబడోళ్ళ రాందాసు, బోధిశ్రీ అనే నవలలు రచించాడు.
 
==రచనలు==
ఇతడు 130 నాటక నాటికలు,12 రేడియో నాటికలు, 17 నవలలు, 7 [[కథలు]], ఏకపాత్రలు, నాటకరంగంపై 65 వ్యాసాలు వ్రాశాడు. విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీననాటకాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
 
===నాటకాలు===