మడికి సింగన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
నకలు పాఠ్యాన్ని తొలగించి వ్యాసాన్ని సంస్కరించాను. |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి ఆంద్ర -> ఆంధ్ర |
||
పంక్తి 44:
సకల నీతి సమ్మత సారం, ప్రాజ్ఞనన్నయ యుగంలోని ప్రాకృత కవితా సంకలనం గాథాసప్తశతి (క్రీ.శ.1 వ శతాబ్దం) తర్వాత తెలుగులో వెలువడిన కవితాసంకలన గ్రంథం. దీనిని కేశవమంత్రి ప్రతిష్ఠించిన కేశవస్వామికి అంకితం ఇచ్చాడు.
ఇందులో మూడు ఆశ్వాసాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఇది ఒక ప్రాచీన నీతి మంజరి. భవ్యకవితా పారిజాతం, ఇది 6 మంది అజ్ఞాత కవుల రచనల సంకలనం. “అల్లకల్లోలమైన పాల సముద్రాన్ని చిలికి దేవామృతాన్ని వెలికి తీసిన విధంగా, గంధకారుడు ముందు గల వస్తువులను అందంగా కూర్చి సుగంధం జత చేసినట్లు, అడివి పువ్వుల తేనె తుమ్మెద జున్ను పట్టు విధముగా; ముత్యాలను పరిమాణం వారీగా గుచ్చి హారం చేసినట్లుగా ఈ గ్రంథం చేసాను “ అని సింగన సంకలనానికి ముందుమాటలో రాసుకున్నాడు. అతను ఏఏ గ్రంథాల నుండి తీసుకున్నాడో వరుసగా- అ) అజ్ఞాతము, ఆ) కామందకము, ఇ) కుమార సంభవము ([[నన్నె చోడుడు]]), ఈ) కేయూరబాహు చరిత్ర ([[మంచెన]]), ఉ) చాటువు, ఊ) చారుచర్య ([[అప్పనమంత్రి]]), ఎ) ధృతరాష్ట్ర నీతి ([[తిక్కన]]), ఏ) ధౌమ్యనీతి ([[తిక్కన]]), ఐ) నీతి తారావళి ([[కందనామాత్యుడు]]) ఒ) నీతిభూషణం ([[
[[వర్గం:తెలుగు కవులు]]
|