గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
''గద్వాల సంస్థానము'' [[తుంగభద్ర]] మరియు [[కృష్ణా నది|కృష్ణా]] నదుల మధ్య ప్రాంతములోని అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. [[14వ శతాబ్దము]]లో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పతనము తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు [[బహుమనీ
1650 ప్రాంతములో ముష్టిపల్లి వీరారెడ్డి [[అయిజా]], [[దరూరు]] మొదలైన మహళ్లకు
[[నిజాం]] అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలములో, దక్కన్లోని కొన్ని ప్రాంతములలో మరాఠుల ప్రాబల్యము పెరిగి 25 శాతము ఆదాయ పన్ను (''చౌత్'') వసూలు చేయడము ప్రారంభించారు. దీనిని ''దో-అమలీ'' (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ [[1840]] లో మరణించాడు. ఆ తరువాత ఆయన దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానమును పరిపాలించాడు. నిజాము VII ఈయనకు "మహారాజ" అనే పట్టమును ప్రధానము చేశాడు. [[1924]] లో మరణించే సమయానికి ఈయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు కలరు.
|