వచన కవిత: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కార్తీక రాజు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
పాతకాలం పద్యమైతే వర్తమానం వచన
[[కుందుర్తి ఆంజనేయులు]] వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు. [[నగరంలోవాన]] కుందుర్తి రచించిన వచన కవితా కావ్యం. ఈ కావ్యాన్ని
కవి భావుకతకు, భావప్రకటనా స్వేచ్చకు చందస్సు ఆటంకం కాబట్టి చందోరహితమైన వచనం సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుందన్నది వచన కవుల అభిప్రాయం. వచన కవితకు [[శిష్ట్లా]] , [[పఠాభి]], [[నారాయణ బాబు]], [[శ్రీశ్రీ]] వంటి వారు అద్యులు కాగా
▲[[కుందుర్తి ఆంజనేయులు]] వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు. [[నగరంలోవాన]] కుందుర్తి రచించిన వచన కవితా కావ్యం. ఈ కావ్యాన్ని వచనకవితకు లక్షణ దీపికగా కుందుర్తి రచించాడు. వచన కవితా ఉద్యమం [[తెలుగు సాహిత్యం|తెలుగు సాహిత్య]] లోకంలో దుమారం లేపింది. చర్చలు, వాదోపవాదాలు, తిరస్కారాలు వంటి వాటితో [[తెలుగు]] సాహిత్య లోకం హోరెత్తింది. [[వచనం]] లో రాస్తే అది కవిత్వమెట్లా అవుతుందని వచన కవులను ప్రశ్నించిన వాళ్ళున్నారు.
==వచన కవితా లక్షణాలు:==
Line 9 ⟶ 10:
* కాలం మారిన దశలో పాత కవి సంప్రదాయలను, అలంకారాలను వచన కవిత తిరస్కరించింది.
* సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం.
▲* చందో విముఖతను ప్రాణంగా కలిగిన వచన కవిత, భావుకతకు ప్రాధాన్యత నిచ్చింది.
* ఆకర్షణీయమైన అంత్య ప్రాసలు వచన కవితకు అలంకారాలయ్యాయి.
* చమత్కారమైన అధిక్షేపణ వచన కవుల సొత్తు.
▲వచన కవితకు [[శిష్ట్లా]] , [[పఠాభి]], [[నారాయణ బాబు]], [[శ్రీశ్రీ]] వంటి వారు అద్యులు కాగా , కుందుర్తి వచన కవితా ఉద్యమాన్ని నిర్వహించి '''వచన కవితా పితామహుడు''' అని పేరు తెచ్చుకున్నాడు. వచన కవితలో భావప్రకటనకు ప్రత్యేకత ఉంది.
వచనకవిత చందో ప్రాధాన్యం లేనిది కాబట్టి అనవసర పదాలు, పదాడంబరం పట్ల ప్రత్యేక శ్రద్దా ఉండవు. జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యతనివ్వడం వచన కవుల ప్రత్యేకత. ఆధునిక కవుల్లో అద్భుతమైన
==ఇవి కూడా చూడండి==
*
* [[పద్య కవిత]]
* [[గేయ కవిత]]
==మూలాలు==
|