శాంతా రంగస్వామి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1954, జనవరి 1న మద్రాసు (చెన్నై) లో జన్మించిన '''శాంతా రంగస్వామి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1954]], [[జనవరి 1]]న [[మద్రాసు]] ([[చెన్నై]]) లో జన్మించిన '''శాంతా రంగస్వామి''' (Shantha Rangaswamy) [[భారతదేశం|భారతదేశపు]] మహిళా [[క్రికెట్]] క్రీడాకారిణి. [[1976]] నుంచి [[1991]] మధ్యకాలంలో ఆమె భారత మహిళా క్రికెట్ జట్టు తరఫున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. 1976-77 లో 8 టెస్టులకు మరియు 1983-84 లో 4 టెస్టులకు ఆమె నాయకత్వం కూడా వహించింది. 1981-82 నుంచి 1986 మధ్యకాలంలో ఆమె 19 వన్డే మ్యాచ్‌లను ఆడింది. అందులో 16 వన్డేలకు నేతృత్వం వహించింది.
 
కుడిచేతితో బ్యాటింగ్ చేసే శాంతా రంగస్వామి టెస్టులలో 32.6 సగటుతో మొత్తం 750 పరుగులు సాధించింది. ఇందులో [[న్యూజీలాండ్]] పై సాధించిన ఒక సెంచరీ కూడా ఉంది. ఆమె అత్యధిక స్కోరు 108 పరుగులు. బౌలింగ్ లో 16 వికెట్లు కూడా సాధించింది. బౌలింగ్ లో ఆమె అత్యున్నత గణాంకము 42 పరుగులకు 4 వికెట్లు. ఇది [[ఇంగ్లాండు]] పై సాధించింది.
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/శాంతా_రంగస్వామి" నుండి వెలికితీశారు