యు.ఆర్.అనంతమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 22:
==జననం-విద్యాభ్యాసం==
[[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ ఆవార్డు]]ను పొందిన మరో [[కన్నడ భాష|కన్నడ]] సాహితివేత్త [[కువెంపు]] పుట్టిన మొలిగె గ్రామం (షిమోగా జిల్లా, తిర్థహళ్ళి తాలూక) లోనే అనంతమూర్తి జన్మించాడు. ఈయన తండ్రి ఉడిపి రాజగోపాలచార్య, తల్లి సత్యమ్మ (సత్యభామ). జన్మించిన తేది [[1932]] సంవత్సరం [[డిసెంబరు 21]]<ref>{{citeweb|url= http://kendasampige.com/writer_profile.php?id=72|title=ಯು ಆರ್ ಅನಂತಮೂರ್ತಿ|publisher= kendasampige.com|date=|accessdate=22-2-2014}}</ref>. అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామంలోని సాంప్రదాయ సంస్కృత [[పాఠశాల]]<nowiki/>లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. అక్కడ [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్య అనంతరం, తిర్థహళ్ళి, మరియు [[మైసూరు]]<nowiki/>లో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. [[మైసూరు విశ్వవిద్యాలయం]]లో ఆంగ్లభాషలో ఎం.ఏ పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఉన్నత విద్యకై [[ఇంగ్లాండు]]కు వెళ్ళాడు. కామన్ వెల్త్ విద్యార్థి వేతనానికి అర్హుడై, [[1966]]లో [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] మరియు తౌలిక సాహిత్యంలో పీ.హెచ్.డి. పొందారు<ref>{{citeweb|url=http://www.kannadakavi.com/kavikoota/3jnanapeeta/u_r_ananth_murthy.htm|title=ಯು.ಆರ್.ಅನಂತಮೂರ್ತಿ|publisher=kannadakavi.com|date=|accessdate=22-2-2014}}</ref>
==వృత్తి జీవనం==
[[1970]]లో [[మైసూరు విశ్వవిద్యాలయం]]లో మొదట [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] విభాగంలో ఉపన్యాసకుడిగా చేరి, అటు పిమ్మట అక్కడే ప్రాధ్యాపకుడు అయ్యాడు. తదనంతరం [[1982]]లో [[కేరళ]] రాష్ట్రంలోని [[కొట్టాయం]] లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా చేరారు. [[1992]]-[[1993|93]] సంవత్సరంలో [[నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా]]కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు. అలాగే [[1993]]లో [[కేంద్ర సాహిత్య అకాడమీ]]కి కూడా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]]కి గోకాకర్ తరువాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రెండవ కన్నడిగుడు అనంతమూర్తి.
అనంతమూర్తి దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అధ్యాపకుడిగా పనిచేశారు. జర్మనీలోని ట్యూబింగెన్ విశ్వవిద్యాలయం, [[అమెరికా]] లోని ఐయోవా మరియు టఫ్ట్స్ విశ్వవిద్యాలయాలలో, [[జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం|జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం]] మరియు [[కొల్హాపూర్]] లోని [[శివాజీ]]
==సాహిత్య సేవ==
అనంత మూర్తి [[1955]] లో విడుదలచేసిన '''ఎందెందు ముగియద కతె''' కథా [[సంకలనం]] ద్వారా ఆయన సాహిత్యకృషి మొదలైనది. మౌని, ప్రశ్నె, ఆకాశ మత్తు బెక్కు-అనంతమూర్తి యొక్క ఇతర కథసంకలనాలు. ఈ మూడు కథలను కలిగిన '''మూరు దశకద కథెగళు''' అనే సంక్షిప్త కథా [[సంపుటం]] [[1989]] లో ప్రకటితమైనది.
==రచనలు==
పంక్తి 43:
==ప్రశస్తి==
సంస్కార, ఘటశ్రాద్ధ మరియు బర చిత్రాలకు ఉత్తమ కథా [[రచయిత]]<nowiki/>గా ప్రశంసలు అందుకున్నాడు. [[1983]]లో [[కర్ణాటక|కర్నాటక]] సాహిత్య అకాడమీ పురస్కారం, [[1992]] లో [[కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం]], [[1994]] లో మాస్తి
== మరణం ==
|