అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి]]''' (1831 - 1892) ప్రముఖ తెలుగు కవి.
 
==జీవితసంగ్రహం==
ఇతడు ఆరామ ద్రావిడ [[బ్రాహ్మణుడు]] మరియు హరితసగోత్రుడు. వీరి [[పిఠాపురము]] కడనున్న [[చేబ్రోలు]] లో గంగమాంబ మరియు రంగశాయి దంపతులకు జన్మించాడు. నాగాభట్ల నరసకవి వద్ద శిష్యరికము చేసి ఉభయ భాషలలో పండితుడయ్యాడు. 1853 నుండి 1869 వరకు [[మాడుగుల]] సంస్థానాధిపతి కృష్ణభూపతి వద్ద ఆశ్రితుడుగా వున్నాడు. 1869లో పిఠాపురం మహారాజా రావు గంగాధరరామారావును ఆశ్రయించినాడు. జననము: 1831- [[వికృతి]] సంవత్సరము. నిర్యాణము: 1892.
ఇతని కుమారుడు [[అల్లంరాజు రంగశాయి కవి]] కూడా ప్రసిద్ధ రచయిత, కవి పండితులు.