పసుపులేటి రంగాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[పసుపులేటి రంగాజమ్మ]]''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
 
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక [[దేవదాసి]] కుటుంబములో[[కుటుంబము]]<nowiki/>లో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]] ను పరిపాలించిన [[విజయరాఘవ నాయకుడు|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.
 
రంగాజమ్మ ''[[మన్నారు దాసవిలాసము]]'' అనే [[కావ్యము]] రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.<br />
==ఒక చాటువు==
విజయరాఘవనాయకుని భార్య, తనభర్తకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మకు, తన భర్తను తనకు వదలివేయవలసినదిగా అభ్యర్థిస్తూ, పంపిన రాయబారానికి, సమాధానము గా రంగాజమ్మ పంపినదని చెప్పబడుతున్న పద్యం: <br />
పంక్తి 13:
 
==ఒక నింద==
తుది దినములలో, విజయరాఘవనాయకుడు, తనకు సోదరుని వరుస అని తెలిసి, రంగాజమ్మ ఆత్మహత్యకు[[ఆత్మహత్య]]<nowiki/>కు పాల్పడినదని ఒక కథ వాడుకలో ఉన్నది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_రంగాజమ్మ" నుండి వెలికితీశారు