భండారు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., దేశమునకు → దేశానికి, ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[ఫైలు:Bandaru Acchamamba.JPG|right|150px]]
'''[[భండారు అచ్చమాంబ]]''' ([[1874]] - [[1905]]) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన [[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]]కు అక్క.
==జీవిత విశేషాలు==
అచ్చమాంబ [[గురజాడ అప్పారావు]] కన్నా పదేళ్ళ ముందే 1902 [[నవంబరు]] నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో ఉంది. అచ్చమాంబ [[1874]] వ సంవత్సరంలో [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]] దగ్గర [[పెనుగంచిప్రోలు]]లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, [[తమ్ముడు]] కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ [[తెలుగు]], [[హిందీ]] నేర్చుకొన్నది. ఆమెకు [[ఇంగ్లీషు]], [[గుజరాతీ]]భాషలలో కూడా ప్రవేశం ఉంది.<ref>https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97| బహుభాషాకోవిదులైన తెలుగు రచయితలు</ref>. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి [[మచిలీపట్నం]]లో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో [[కుమారుడు]], కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాథ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. [[1905]] [[జనవరి 18]]వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది.
పంక్తి 21:
*అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే [[1902]] [[నవంబరు]] నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు.
*ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి.అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది మహిళాభ్యుదయానికి తొలి విదూషీణి
*అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]] దగ్గర [[పెనుగంచిప్రోలు]]లో కొమర్రాజు వెంకటప్పయ్య, గంగమ్మ దంపతులకు పుట్టింది
*1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి [[మచిలీపట్నం]]లో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది.
*1905 జనవరి 18వ తేదీన [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]] బిలాస్పూర్ లో ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది
*తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ ''[[అబలా సచ్చరిత్ర రత్నమాల]]'' అనే గ్రంథాన్ని రచించింది.
*ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని [[కందుకూరి వీరేశలింగం]] పంతులు తమ ''చింతామణి ముద్రణాలయం''లో ప్రచురించాడు.
"https://te.wikipedia.org/wiki/భండారు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు