పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80:
ఈ భృగువు త్రిమూర్తుల సైతం పరీక్షించిన మహా తప:శక్తి శాలి. పాదమందు శివుడి వలే త్రినేత్రం కలిగి, దాని వల్ల గర్వాందుడై బ్రహ, రుద్రాదులను శపించి, [[విష్ణువు]] వక్షస్థలమున తన్నుట ద్వారా శ్రీవత్సం అను మచ్చ ఏర్పడింది. అందువలననే శ్రీ మహా విష్ణువునకు శ్రీవత్సుడను నామం ఏర్పడింది. (ఈ కారణం వల్లనేమో అమ్మవారి యొక్క గోత్రం శ్రీవత్స గోత్రం), అదే విష్ణువు చే గర్వభంగం పొంది ముక్తి పొందాడు. దక్ష యజ్ఞమునకు భృగువే యజ్ఞబ్రహ్మ, ఈ యాగం (నిరీశ్వర) చేయించుట వలన కృద్దుడైన వీరబద్రుడి ఆగ్రహానికి గురై గడ్డాలు మీసాలు ఉడపెరికించుకున్నారు.
 
=='''<big>'''మార్కాండేయుడు:'''</big>''' ==
మార్కాండేయం భృగు నప్తారం విధాతా పౌత్రమకల్మశం|
మృకండాత్మజం వందే వేదశిర తథం తపోనిధిం||
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు