తాడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
{{ఇతరప్రాంతాలు}}
'''[[తాడేపల్లి]]''' [[గుంటూరు జిల్లా]]లో, [[కృష్ణా నది]] వొడ్డున ఉన్న ఒక పట్టణం మరియు అదె పేరు గల మండలానికి కేంద్రం.<ref name=population /> ఈ పట్టణం [[ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము]]లొ ఉంది మరియు కొద్ది భాగం [[ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం]]లో కూడా భాగం.<ref name="apcrda">{{cite web|title=Declaration of A.P. Capital City Area–Revised orders|url=http://www.crda.ap.gov.in/APCRDADOCS/GOSACTSRULES/CRDA/01~14142015MAUD_MS141.PDF|website=Andhra Nation|publisher=Municipal Administration and Urban Development Department|accessdate=21 February 2016|format=PDF|date=22 September 2015}}</ref> పిన్ కోడ్ నం. 522 501., యస్.ట్.డీ కోడ్=08645.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
== భౌగోళికం ==
[[విజయవాడ]] నగరానికి సమీపాన 3 కి.మీ.దూరంలో కృష్ణకు[[కృష్ణా జిల్లా|కృష్ణ]]<nowiki/>కు అవతలి (కుడి) గట్టున ఉన్న ఈ గ్రామంలో [[కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషను|కృష్ణా కెనాల్]] జంక్షను పేరుతో రైల్వే జంక్షను ఉంది. విజయవాడ నుండి గుంటూరు, [[చెన్నై]] వైపు వెళ్ళే రైలు మార్గాలు చీలేదిక్కడే.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==రవాణా సౌకర్యాలు==
==విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత [[పాఠశాల]], తాడేపల్లి.
 
కె.సి.వర్క్స్ ఉన్నత పాఠశాల, కృష్ణనగర్.
పంక్తి 41:
===ఆరోగ్యం===
===ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం====
ఈ కేంద్రం తాడేపల్లిలో[[తాడేపల్లి]]<nowiki/>లో ప్రధాన రహదారికి ఆనుకొని, మార్కెట్ కూడలిలో ఉంది.
===వృద్ధాశ్రమం===
 
పంక్తి 49:
తాడేపల్లి [[పురపాలక సంఘము]] 2009లొ స్థాపించారు. ఇది 23 వార్డులు కలిగి ఉన్న ''మూడవ గ్రేడ'' పురపాలక సంఘము.<ref name="civicbody">{{cite web|title=Municipalities, Municipal Corporations & UDAs|url=http://www.dtcp.ap.gov.in/webdtcp/pdf/List%20of%20ULBs.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|accessdate=23 June 2016|format=PDF}}</ref> [[ఉండవల్లి]] గ్రామము, తాడేపల్లి [[పురపాలక సంఘము]]కి ఔట్ గ్రొత్. ఈ రెండు [[విజయవాడ]] అర్బన్ ఎగ్లొమరెషన్ లోకి వస్తాయి.<ref>{{cite web|title=Name of Urban Agglomeration and its State constituent Units-2011|url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2-vol2/data_files/AP/Chapter_I.pdf|website=Census of India|accessdate=21 September 2015|page=23 |format=PDF}}</ref>
==పట్ట్లణంలొని దర్శనీయప్రదేశములు/దేవాలయములు==
#పోలకంపాడు శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో[[ఆలయం]]<nowiki/>లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2017,మార్చి-10వతెదీ శుక్రవారం ఉదయం స్వామివారిని సాంప్రదాయ బద్ధంగా పెళ్ళికుమారునిగా చేసి ధ్వజారోహణ, కలశ స్థాపన, మండపారాధన నిర్వహించారు. 11వతేదీ శనివారంనాడు స్వామివారి కల్యాణం నిర్వహించెదరు. [5]
#శ్రీ భద్రకాళీ వీరభద్ర సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి ఆలయం:- ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరిగానే ఆశ్వయుజమాసంలో, దసరా సందర్భంగా, బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.
#శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
#శ్రీ రాధాకృష్ణ ఆలయం:- ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు రాధా కృష్ణుల ఉతవ విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరాధన, రక్షాబంధనంతో పాటు, కలశాభిషేకం పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం తీర్ధగోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద హోమం చేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీరామానుజయ భక్త సమాజం చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకున్నది. సాయంత్రం శ్రీ రాధకృష్ణుల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం సామూహిక లలితాసహస్రనామ పారాయణం చేసారు. రాత్రికి స్వామివారి పవళింపు సెవ మనోహరంగా సాగినది. [4]
#శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయం, విజయవాడలోని శ్రీ [[కనకదుర్గమ్మకనకదుర్గ]]<nowiki/>మ్మ ఆలయానికి దత్తత దేవాలయం. ఈ ఆలయాన్ని 2016,[[ఆగష్టు]]-12 నుండి మొదలైన [[కృష్ణానది]] పుష్కరాలలోగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించవలసియున్నది. [2]
#శ్రీ సువర్ణ మానస నాగసాయి ఆలయం:- తాడేపల్లి మహానాడు వద్ద ఉన్న సుందరయ్య నగర్ లోని ఈ ఆలయంలో, 2016,డిసెంబరు-5వతేదీ సోమవారంనాడు, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం 6 గంటలకు సుబ్రమణ్యస్వామివారికి క్షీరాభిషేకం, 9 గంటలకు స్వామివారి కళ్యాణం, 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం కోలాట ప్రదర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]
#ఇస్కాన్ మందిరం:- ఈ మందిరం, తాడేపల్లిలో కరకట్ట మార్గం మీద ఉన్నది.
పంక్తి 69:
వీరు నాటకరంగానికి 30 సంవత్సరాలుగా చేయుచున్న కృషికి గుర్తింపుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వీరికి 2015వ సంవత్సరానికి గాను, ప్రతిష్ఠాత్మక '''కీర్తి ''' పురస్కారం ప్రకటించింది. వీరికి ఈ పురస్కారాన్ని 2017,మార్చి-30,31వతేదీలలో తెలుగు విశ్వవిద్యాలయంలో అందజేసెదరు.
 
వీరు, రెండు దశాబ్దాలుగా భారత స్వాతంత్ర్య చరిత్రను పరిశోధించుచూ తెలుగు భాషలోనికి రాని విశిష్ట సమాచారాన్ని వెలికితీసి, వందలాది వ్యాసాలు వ్రాసినారు. 13 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను ప్రచురించారు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించుచున్నందుకు గుర్తింపుగా [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]], 2015వ సంవతరానికి గాను, వీరికి ప్రతిష్తాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు నాటకరంగానికి చెందిన ప్రముఖుల ఛాయాచిత్రాలను సేకరించి, వాటిని పలుప్రాంతాలలో ప్రదర్శించటం ద్వారా అనేకమంది కళాకారులను పరిచయం చేసారు. వీరు అనేక నాటకాలలో నటించడమే గాకుండా దర్శకత్వం వహించారు. నంది నాటకోత్సవాలలో [[బంగారం|బంగారు]] నందులు ఆయనకు ఈ పురస్కారంగా లభించినవి. [6]
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/తాడేపల్లి" నుండి వెలికితీశారు