బిరుదురాజు రామరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కార్తీక రాజు (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 35:
| weight =
}}
'''[[బిరుదురాజు రామరాజు]]''' ([[ఏప్రిల్ 16]], [[1925]] - [[ఫిబ్రవరి 8]], [[2010]])<ref>{{cite news|last1=ఎడిటర్|title=జానపద సాహిత్య సృష్టికర్త.. బిరుదురాజు కన్నుమూత|url=http://archives.andhrabhoomi.net/state/biruduraju-024|accessdate=1 January 2015|work=ఆంధ్రభూమి దినపత్రిక|date=February 9th, 2010}}</ref> జానపద సాహిత్యంపై కృషి చేసిన ప్రముఖ [[రచయిత]].
== బాల్యం - విద్యాభ్యాసం ==
బిరుదురాజు రామరాజు [[1925]] [[ఏప్రిల్ 16]] వ తేదీ [[దేవునూర్|దేవనూరు]] గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదురాజు నారాయణరాజు దంపతులకు జన్మించాడు<ref>{{cite web|last1=కె.|first1=విద్యావతి|title=మన జానపదబ్రహ్మ బిరుదురాజు రామరాజు|url=http://telanganaliterature.blogspot.in/2014/05/blog-post_4748.html|website=తెలంగాణా సాహితీవనం|accessdate=1 January 2015}}</ref>. ఇతని [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాభ్యాసం [[వరంగల్]] జిల్లా [[మడికొండ (గ్రామీణ)|మడికొండ]] లో నడిచింది. మూడవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు [[ఉర్దూ]] మీడియంలో చదువుకున్నాడు. [[మెట్రిక్యులేషన్|మెట్రిక్]] చదివేటప్పుడు 11వ
[[కాళోజీ నారాయణరావు]], [[టి.హయగ్రీవాచారి]], [[ముదిగొండ సిద్ద రాజలింగం]], [[జమలాపురం కేశవరావు]] మొదలైన యువనాయకులతో కలిసి రజాకార్ల ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగారశిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో [[నిజాం కళాశాల]] లో తెలంగాణా [[విద్యార్థి]] సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. బి.ఎ.తరువాత న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపుపొందాడు. ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అనుమతి లేకుండా కవిసమ్మేళనం నిర్వహించినందుకు అరెస్ట్ కూడా అయ్యాడు. ఎం.ఎ. చదివే సమయంలో [[సి.నారాయణరెడ్డి]] తో కలిసి కొంతకాలం రామనారాయణకవులు అనే పేరుతో జంటకవులుగా కవిత్వం చెప్పాడు. [[మాడపాటి హనుమంతరావు]]
== ఉద్యోగం ==
ఇతడు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో 1951లో ఉపన్యాసకుడిగా చేరి అంచెలంచెలుగా తెలుగుశాఖకు డీన్గా, అధ్యక్షుడిగా ఎదిగాడు. ఇతని మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందారు. ఇతని పర్యవేక్షణలోనే [[కేతవరపు రామకోటిశాస్త్రి]], [[కోవెల సుప్రసన్నాచార్య]], [[ముదిగొండ వీరభద్రశాస్త్రి]], [[అక్కిరాజు రమాపతిరావు]], [[అనంతలక్ష్మి]], [[రవ్వా శ్రీహరి]] వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందారు. ఇతడు 1983లో ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశాడు.
==రచనలు==
|