కాసు బ్రహ్మానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 25:
}}
అనన్య మేధావి, రాజనీతి చతురుడు, అపర చాణక్యుడు, వాసికెక్కిన రాజకీయవేత్తలలో ప్రముఖుడు '''[[కాసు బ్రహ్మానందరెడ్డి]]''' ([[జూలై 28]], [[1909]] - [[మే 20]], [[1994]]). ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పదవులను ఆయన
== జననం, విద్యాభ్యాసం ==
బ్రహ్మానందరెడ్డి [[1909]] [[జూలై 28]] న [[గుంటూరు]] జిల్లా [[నరసరావుపేట]] సమీపాన [[తూబాడు]] గ్రామంలో జన్మించాడు. [[మదరాసు]] పచ్చయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట [[న్యాయం|న్యాయ]] పట్టా పుచ్చుకున్నాడు.
== స్వాతంత్ర్య సమర పోరాటం ==
పన్నెండటవ ఏట [[విజయవాడ]] [[కాంగ్రెసు]] సదస్సుకు విచ్చేసిన [[మహాత్మా గాంధీ]]ని సందర్శించాడు. వారి బోధనలో ప్రభావితుడై శాకాహారిగా ఉంటానని ప్రమాణం చేసాడు. జీవితాంతం [[ఖద్దరు]] ధరించాడు. [[టంగుటూరి ప్రకాశం]] పంతులు సాహచార్యం, బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి [[బ్రిటిషు]] వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలాడు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాడు.
== రాజకీయ ప్రస్థానం ==
జిల్లాబోర్డు సభ్యునిగా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. ఉమ్మడి [[మదరాసు]] రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. 1946 నుండి 1952 వరకు, 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనాడు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెసు కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పడిన తరువాత 1956 లో పురపాలక శాఖ మంత్రిగా [[నీలం సంజీవరెడ్డి]] మంత్రి వర్గంలో చేరాడు. పిమ్మట [[దామోదరం సంజీవయ్య]] మంత్రి వర్గంలో కొనసాగి [[వాణిజ్యశాస్త్రం|వాణిజ్య]] శాఖ, [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]] శాఖలు నిర్వహించాడు. ఆర్థిక శాఖను అతడు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. 1964 వ సంవత్ఫరం ఫిబ్రవరి 29 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
== ఎఐసీసీ సారథ్యం ==
[[1977]]లో జరిగిన [[లోక్ సభ]] ఎన్నికలలో [[కాంగ్రెసు]] ఓటమి పాలైంది. కాంగ్రెసు పార్టీ ఓడిపోవడం అదే ప్రథమం. ఆ సమయంలో [[కాంగ్రెసు]] అధ్యక్ష పదవికి
== రాష్ట్రప్రగతి కి సోపానాలు ==
రాష్ట్ర ప్రగతికి బ్రహ్మానంద రెడ్డి ఆహార్నిశలు శ్రమించాడు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు పరిచాడు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించాడు. బహుళార్థ సాధక ప్రాజెక్టు [[నాగార్జున సాగర్ ప్రాజెక్టు|నాగార్జున సాగర్]] పనులు కాసు హయాంలోనే పూర్తయ్యాయి. సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తపన పడ్డాడు. [[నాగార్జునసాగర్]] మొదటిదశ పూర్తి కాగానే, 1966 ఫిబ్రవరి ఆగస్టు 3న నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]] ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతానికి వరదాయిని అయిన
== మరణం ==
|