'''అమర్త్య కుమార్ సేన్''' (జ. [[నవంబరు 3]] [[1933]], శాంతినికేతన్, భారతదేశం) భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, [[ఆర్థిక శాస్త్రంలోశాస్త్రం]]లో [[నోబెల్ బహుమతి]] స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో[[1998]]లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు మరియు political liberalism లలో చేసిన విశేష కృషికి [[నోబెల్ బహుమతి]] లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి చేసినందులకు అతనికి [[1998]]లో ఈ ఉన్నతమైన బహుమతి లభించింది.