కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

సంభొదన మార్చతమ్ జరిగింది
పంక్తి 1:
'''[[కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు]]''' గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడుపండితులు, అవధాని, బహుభాషా కోవిదుడుకోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు బహు గ్రంథ రచయిత.
==జీవిత విశేషాలు==
ఇతడుఈయన [[1937]], [[నవంబరు 7]]న [[కృష్ణాజిల్లా]] [[కైకలూరు]] గ్రామంలో అన్నపూర్ణ, వెంకట అప్పారావు దంపతులకు జన్మించాడుజన్మించారు. ఇతడుఈయన [[మచిలీపట్నం]] హైందవోన్నత పాఠశాల, హిందూ కళాశాలలో [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]], [[మాధ్యమిక విద్య|మాధ్యమిక]] విద్యలను చదివాడుచదివారు. [[గుడివాడ]] ఎ.ఎన్.ఆర్. కళాశాలలో ఆంగ్ల సాహిత్యం అభిమాన విషయంగా బి.ఎ. చదివాడుచదివారు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి 1962లో [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో ఎం.ఎ., అగస్త్య పండితుని [[బాలభారతము]] అనే విషయంపై పోచంపల్లి శ్రీరామమూర్తి పర్యవేక్షణలో పరిశోధన గావించి 1984లో పి.హెచ్.డి చేశాడుచేశారు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[అమలాపురం]]లోని ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగాఅధ్యాపకులుగా 1965లో చేరి, ప్రాచ్యభాషా విభాగానికి అధిపతిగా ఎదిగాడుఎదిగారు. ఇతడుఈయన సంస్కృత, [[తెలుగు]], ఆంగ్ల భాషలలో రచనలు చేశాడుచేశారు. [[హిందీ]], [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషలనుండి పలు గ్రంథాలను [[తెలుగు]]<nowiki/>లోనికి [[తర్జుమా]] చేశాడుచేశారు. ఇతడుఈయన [[అష్టావధానం]], నేత్రావధానం మొదలైన సాహిత్య ప్రక్రియలలో కృషిచేశాడుకృషిచేశారు. ఇతడుఈయన మంచి [[చిత్రకారుడు|చిత్రకారులు]] కూడా. ఎన్నో తైలవర్ణచిత్రాలు ఇతనికిఈయనకి పేరును తెచ్చిపెట్టాయి. ఇతడుఈయన అనేక సెమినార్లలో [[తెలుగు]], సంస్కృతాలలో పత్రసమర్పణ చేశాడుచేశారు. [[ఆకాశవాణి]]లో సంస్కృతాంధ్రభాషలలో [[కవిత్వం]], [[దేశభక్తి గేయాలు]], నాటికలు ప్రసారం చేశాడుచేశారు. ఇతడుఈయన పలు స్టేజి, [[రేడియో]] నాటకాలలో నటించాడునటించారు. సంస్కారభారతి సంస్థకు అఖిలభారత కార్యదర్శిగా పనిచేశాడుపనిచేశారు<ref>{{cite news|last1=హెబ్బార్|first1=నాగేశ్వరరావు|title=ఆర్ష విజ్ఞాన విశారదుడు ‘ఘనశ్యామల’|url=http://www.andhrabhoomi.net/content/sub-feature-384|accessdate=3 February 2017|work=ఆంధ్రభూమి దినపత్రిక|date=31 December 2016}}</ref>.
 
==అవధానాలు==
ఇతడుఈయన మొదటి [[అవధానము|అవధానం]] 1974లో చేశాడుచేశారు<ref name=కొత్తపల్లి>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=422-427|edition=ప్రథమ|accessdate=3 February 2017}}</ref>. పిమ్మట ఇతడుఈయన [[మచిలీపట్టణం]], [[గుడివాడ]], [[కైకలూరు]], [[కాకినాడ]], [[రాజమండ్రి]] మొదలైన చోట్ల [[అష్టావధానాలు]] [[విజయవంతం]]<nowiki/>గా నిర్వహించాడునిర్వహించారు. ఇతనిఈయని అవధానాలలో దత్తపది, [[సమస్యాపూరణం|సమస్య]], వర్ణన, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగము, కావ్యపఠనము, వ్యస్తాక్షరి, వార కథనము అనే అంశాలు ఉన్నాయి.
 
===అవధానాలలో కొన్ని పూరణలు===
* సమస్య: మునికిన్ కోపము భూషణంబగు జనామోదంబు సంధిల్లగన్
Line 52 ⟶ 53:
 
==నిర్వహించిన పదవులు==
* సభ్యుడుసభ్యులు - జాతీయ పుస్తక సంస్థ 2000-2003
* అఖిల భారత ఉపాధ్యక్షుడుఉపాధ్యక్షులు - సంస్కార భారతి
* సంస్థాపక కార్యదర్శి - ఆంధ్రప్రదేశ్ జాతీయ సాహిత్య పరిషత్
 
==రచనలు==
ఇతనిఈయని రచనలలో కొన్ని:
# జీవించే దేవాలయం
# దేవాలయాలపై బొమ్మలు పరమపద సోపానాలు
Line 84 ⟶ 85:
* అవధానకళానిధి
==మరణం==
ఇతడుఈయన తన 79వ యేట [[2016]], [[డిసెంబరు 29]]వ తేదీన విశాఖపట్నం లో మరణించాడుమరణించారు<ref>{{cite journal|first1=సంపాదకుడు|last1= ప్రధాన|title=సంస్కార భారతి పూర్వ అఖిల భారత ఉపాధ్యక్షులు ఘనశ్యామల ప్రసాద్‌ అస్తమయం|journal=జాగృతి వార పత్రిక|date=9 January 2017|url=http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/ganashyamala-prasad/|accessdate=3 February 2017}}</ref>. ఇతనికిఈయనకి ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు.
 
==మూలాలు==