పాండ్యులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సవరణలు |
K.Venkataramana (చర్చ | రచనలు) {{మూలాలు లేవు}} ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
==పాండ్యులు==
పాండ్యారాజ్యం 6 వ శతాబ్దమ్లో కడంగరి అనే రాజు తో స్థాపించబడింది.వీరు క్రీ.పూ.11,12,13,14,15 శతాబ్దం వరకు పాలించారు. వీరు దక్షిణ భారతదేశాన్ని పర్పాలించారు. మధురానగరం అనగా ఇప్పటి తమిళనాడు లోని "మధురై" వీరి రాజధానిగా ఉండేది. ఈ నగరరాజము తొలుత పాండ్యవంశస్థుల ఆధీనములో ఉండేది. పాండ్యభూపతులు బలహీనులుకాగా వారిని జయించి చోళవంశయులు మధూను చేజిక్కించుకున్నారు.1313 లో పాండ్య సింహాసనం డిల్లీ నవాబుల చేతుల్లో పతనం చేయబడింది. పాండ్యులు చోళులకి తీవ్రమైన పోరటాలు జరిగాయి. వీరు కాకతీయిలపై కూడా దండెత్తరు.క్రీ.పూ. ౩౦౦ నుండి క్రీ.శ.౩౦౦ సంవత్సరం మధ్యకాలంలో భారతదేశంలోని దక్షిణాపధంను చేర,చోళ మరియు పాండ్య రాజ్యాలు పాలించాయి.చేర,చోళ,పాండ్య రాజ్యాలను కలిపి తమిళకం అంటారు.పాండ్యుల రాజధాని మదురై.సంగం అనగా పాండ్యరాజులు మదురైలో ఏర్పాటు చేసిన కవిపండిత పరిషత్.సంగం సాహిత్యం తమిళ భాషలో ఉంది.సంగం సాహిత్యం ఆధారంగా నాటి ప్రాచీన రాజ్యాలైన చేర,చోళ,పాండ్య రాజ్యాల చరిత్ర, సంస్కృతి మనకు తెలుస్తుంది.సంగం యుగంలో పటిష్టమైన రాచరిక వ్యవస్ధ ఉంది.సంగం యుగంలో రాచరిక వంశపారంపర్యం.సంఘం రాజులు ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలించేవారు.సంగం యుగం నాటి గ్రామ పరిపాలనను గ్రామసభలు నిర్వహించేవి.
|