జి.ఎస్.అరండేల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 16:
జార్జ్ సిడ్నీ అరండేల్ [[1878]], [[డిసెంబర్ 1]]వ తేదీన ఇంగ్లాండులోని సర్రే అనే ప్రాంతంలో జన్మించాడు<ref name="Theosophical Society, Adyar">{{cite web|last1=వెబ్ మాస్టర్|title=GEORGE SYDNEY ARUNDALE (1878 - 1945)|url=http://www.ts-adyar.org/content/george-sydney-arundale-1878-1945|website=The Theosophical Society, Adyar|accessdate=11 December 2017}}</ref>. ఇతని చిన్నతనంలోనే ఇతని తల్లి మరణించింది. ఇతని అత్త మిస్ ఫ్రాన్సెస్కా అరండేల్ ఇతడిని పెంచి పెద్దచేసింది. ఫ్రాన్సెస్కా 1881లో [[దివ్యజ్ఞాన సమాజము|థియొసాఫికల్ సొసైటీ]]లో చేరింది. ఆ సమాజం స్థాపకులలో ఒకరైన హెలీనా బ్లావట్స్కీ తరచూ వారింటికి అతిథిగా వస్తుండడం వల్ల బాలుడైన అరండేల్కు ఆమెను కలుసుకునే అవకాశం దక్కింది. ఇతడు కొంతకాలం జర్మనీలోను, మరికొంత కాలం ఇంగ్లాండులోను విద్యను అభ్యసించాడు. 1900లో కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్స్ కాలేజీ నుండి ఎం.ఎ. పట్టాను పొందాడు.
== భారతదేశానికి రాక==
1902లో ఇంగ్లాండులోని క్వీన్స్ హాలులో [[అనీ బిసెంట్]] ఉపన్యాసం విని ప్రభావితుడైన అరండేల్ ఆమెతో పాటు భారతదేశానికి వచ్చి ఆమె అనుచరునిగా రాజకీయరంగంలో పనిచేశాడు<ref name=పత్రిక>{{cite news|last1=డి.రామలింగం|title=డా.జి.యస్.అరండేలు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=14201|accessdate=11 December 2017|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 65, సంచిక 347|date=25 March 1979}}</ref>. ఇతడు ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్కు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమించబడి ప్రభుత్వం చేత అరెస్టు చేయబడి మూడు నెలలు అనీ బిసెంట్తో పాటు కారాగారశిక్ష అనుభవించాడు. ఇద్దరూ కలిసి భారతీయుల జాతీయ ఆశయాలకు అనుగుణమైన విద్యాపథకాన్ని సిద్ధం చేశారు. ఇతడు వారణాశి లోని సెంట్రల్ హిందూ హైస్కూలుకు చరితోపన్యాసకుడిగా, ఆ తర్వాత హెడ్మాస్టరుగా తరువాత ఆ సంస్థ సెంట్రల్ హిందూ కాలేజీగా మారిన తరువాత ఆ సంస్థకు ప్రిన్స్సిపాల్గా పనిచేశాడు<ref name="Theosophical Society, Adyar" />. ఈ సంస్థే తరువాతి కాలంలో [[మదన్ మోహన్
==దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షడుగా==
1933లో అనీ బిసెంట్ మరణానంతరం అరండేల్ ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1945 వరకు దివ్యజ్ఞానసమాజం అభివృద్ధికి ఇతడు కృషి చేశాడు. ఈ సమాజం పక్షాన ఒక జాతీయ విశ్వవిద్యాలయాన్ని [[రవీంద్రనాథ్ టాగూర్]] కులపతిగా నియమించి ప్రారంభించాడు. 1934లో బిసెంట్ మెమొరియల్ స్కూలును అడయార్లో ప్రారంభించాడు<ref name="Theosophical Society, Adyar" />.
|