మిరియాల రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''డా.మిరియాల రామకృష్ణ''' ఒక ప్రముఖ [[తెలుగు]] [[రచయిత]] మరియు పరిశోధకుడు. వీరు సుమారు 36 సంవత్సరాలు విద్యాశాఖలో తెలుగు భాషా సాహిత్యాలు బోధిస్తున్నారు. వీరు [[శ్రీశ్రీ|మహాకవి శ్రీశ్రీ]] రచనల పై పరిశోధన చేశారు. వీరు వ్రాసిన కథలు కొన్నే అయినా; ప్రతి కథా ఒక ఆణిముత్యమే. వీరి కథలలో 'ఆకుపచ్చని కుక్కపిల్ల', 'ఆశ్చర్య చూడామణి', 'చెరసాలలో సరస్వతి', 'ఉంగరం' వంటివి చెప్పుకోదగినవి. వీరు కథలనే కాక పద్యాలను, వచన కవితలను, గేయాలను, వ్యాసాలను, బాలసాహిత్యాన్ని కూడా విరివిగా వ్రాశారు. సుధాకిరణ్, ఆనందవర్ధన్ వంటి కలంపేర్లతో వీరి రచనలు వెలువడ్డాయి. వీరి రచనలు కళాకేళి, ఆంధ్ర పత్రిక, భారతి, తెలుగు విద్యార్థి, సుభాషిణి, నగారా మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరు 1995-96 ప్రాంతంలో 'గీతాంజలి' పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. వీరు 'హిమబిందు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్' అనే సంస్థను స్థాపించి మంచి కథలను గుర్తించి, రచయితలను ప్రోత్సహించడానికి ఆయా కథకులకు అవార్డులిస్తున్నారు.
'''డా.మిరియాల రామకృష్ణ''' ఒక ప్రముఖ [[తెలుగు]] [[రచయిత]] మరియు పరిశోధకుడు. వీరు సుమారు 36 సంవత్సరాలు విద్యాశాఖలో తెలుగు భాషా సాహిత్యాలు బోధిస్తున్నారు.
 
వీరు [[శ్రీశ్రీ|మహాకవి శ్రీశ్రీ]] రచనల పై పరిశోధన చేశారు.
 
వీరు వ్రాసిన కథలు కొన్నే అయినా; ప్రతి కథా ఒక ఆణిముత్యమే. వీరి కథలలో 'ఆకుపచ్చని కుక్కపిల్ల', 'ఆశ్చర్య చూడామణి', 'చెరసాలలో సరస్వతి', 'ఉంగరం' వంటివి చెప్పుకోదగినవి.
 
వీరు 1995-96 ప్రాంతంలో 'గీతాంజలి' పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
 
వీరు 'హిమబిందు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్' అనే సంస్థను స్థాపించి మంచి కథలను గుర్తించి, రచయితలను ప్రోత్సహించడానికి ఆయా కథకులకు అవార్డులిస్తున్నారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/మిరియాల_రామకృష్ణ" నుండి వెలికితీశారు