గరికపాటి మల్లావధాని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[గరికపాటి మల్లావధాని]]''' ([[సెప్టెంబరు 18]], [[1899]] - [[జనవరి 5]], [[1985]]) [[స్వాతంత్ర్య సమరయోధుడు]], కవి, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో [[మహాత్మాగాంధీ]] స్ఫూర్తితో పాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన [[గ్రంథాలు]] ఎక్కువగా ఉన్నాయి.
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఈయన [[కొవ్వూరు]] లో [[1899]]లో [[వికారి]] నామ సంవత్సర [[భాద్రపద పూర్ణిమ]] నాడు సీతారామయ్య, వెంకటసుబ్బమ్మలకు మొదటి [[కొడుకు|కుమారు]]<nowiki/>నిగా జన్మించాడు<ref>[http://www.telugupeople.com/discussion/index.asp?topic=7464 సాహిత్య కృషీవలులు]</ref>. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో, [[విజయనగరం]] మహారాజా సంస్కృత కళాశాలలోనూ, సంస్కృతాంధ్రాలను అభ్యసించాడు. ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ళ సుబ్రహ్మణ్యశాస్త్రి, [[తాతా సుబ్బరాయశాస్త్రి|తాతా సుబ్బరాయశాస్త్రుల]] శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు దిద్దుకున్నాడు. కల్లూరి వెంకట్రామశాస్త్రి, [[వఝల సీతారామ శాస్త్రి| వజ్ఝల సీతారామ శాస్త్రుల]] దగ్గిర [[తెలుగు సాహిత్యంలోసాహిత్యం]]<nowiki/>లో ప్రావీణ్యం సంపాదించాడు. [[వేలూరి శివరామశాస్త్రి]] గారి అష్టావధానాల ఆకర్షణలో పడి అవధానాలు చేయడం ప్రారంభించాడు.
 
==ఉద్యోగ ప్రస్థానం==
ఈయన కొంతకాలం [[ఎర్నగూడెం]] తాలూకాలో [[తెలికిచెర్ల]] జమీందారు రాజా కాకర్లపూడి వేంకటరమణయ్య ఆశ్రయములో వున్నాడు. ఆ జమీందారుగారి వినోదార్థము కవితాగోష్ఠులను, అష్టావధానములను కావించి, 8 ఎకరముల భూవసతిని సన్మానముగా గ్రహించినాడు. నర్సాపురములో జరిగిన సభలో "కవిశేఖర" బిరుదమును పొందాడు. 1922 లో [[ఏలూరు]]లోని గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయములో [[సంస్కృతాంధ్ర వ్యాకరణములు|సంస్కృతాంధ్ర]] పండితుడిగా చేరినాడు. 1930వ దశకంలో "ఢంకా" అనే పత్రికను నడిపినాడు. 1935 లో మంజువాణీప్రెస్ , రామా అండ్ కో, వెంకటరమణ పవరుప్రెస్ మొదలైన ముద్రణాలయములలో గ్రంథపరిశోధనము గావించాడు. 1947 లో సర్ [[సి.ఆర్.రెడ్డి]] కాలేజీలో[[కాలేజీ]]<nowiki/>లో తెలుగుపండితులుగా చేరి పెక్కుమంది శిష్య ప్రశిష్యులను సంపాదించి విశిష్ట భాషాసేవ ఒనర్చినాడు.
 
==స్వాతంత్ర్య పోరాటం==
[[1921]] లో ఆయన చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికీ పోయి జాతీయగీతాలు రాసి, పాడి, బ్రిటీషువాడికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చి, జనాన్ని మేలుకొలిపాడు! [[1930]] లో [[మహాత్మా గాంధీ|గాంధీ]] గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించాడు. కోర్టువారు ఆయన్ని, [[ఏలూరు]]లో [[బ్రిటిషు|బ్రిటీషు]] జిల్లాజడ్జి గారి ముందు విచారణకి బోనెక్కించారు. అప్పుడు, ఆయన ఆశువుగా చెప్పిన [[పద్యం]].
<poem>
లేదుగదయ్య! మా నుడుల లేశమసత్యము సత్య బద్ధమౌ