ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
'''[[ఎర్రకోట]]''' : (لال قلہ ) సాధారణముగా '''లాల్ ఖిలాహ్''' అని కాని '''లాల్ ఖిలా '''అని కాని [[ఆంగ్లం]]లో చెప్పబడే ఈ [[కోట]], [[మొఘల్]] చక్రవర్తి [[షాజహాన్]] చే 15వ శతాబ్దములో[[శతాబ్దము]]<nowiki/>లో [[పాత ఢిల్లీ]] నగరములో[[నగరము]]<nowiki/>లో (ప్రస్తుతం [[ఢిల్లీ]], [[ఇండియా]]) నిర్మించబడింది. 1857 సంవత్సరములో మొఘల్ చక్రవర్తి [[బహాదుర్ షా జఫర్]] బ్రిటీషువారి పాలన లోని భారత ప్రభుత్వంచే దేశbaహిష్కరణకు గురి అయ్యే వరకు, ఢిల్లీ పట్టణము [[మొఘల్ సామ్రాజ్యం|మొఘలు]]<nowiki/>లకు రాజధానిగా వ్యవహరించింది. బ్రిటీషువారు ఈ కోటను 1947 సంవత్సరములో భారతదేశం స్వాతంత్ర్యం పొందేవరకు, ఒక సైన్య శిబిరములాగ వాడేరు. ఈ కోట ప్రస్తుతము ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలముగా ఉండటమే కాకుండా, [[భారత దేశము|భారతదేశం]] యొక్క సార్వభౌమాధికారానికి ఒక శక్తిమంతమైన చిహ్నంగా ఉంది. [[ప్రధానమంత్రి|భారత ప్రధాన మంత్రి]], ఈ కోటలోని లాహోరి గేట్ ప్రాంగణము నుండి ప్రతి ఏడాది [[స్వాతంత్ర్యదినోత్సవం]] రోజు భారత పతాకాన్ని ఎగురవేస్తారు. ఇది UNESCO వారిచే [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]]గా 2007లో గుర్తించబడింది.<ref name="unesco_whl_entry">{{cite web |url=http://whc.unesco.org/en/list/231 |title=Red Fort Complex |author= |date= |work=World Heritage List |publisher=[[UNESCO]] World Heritage Centre |accessdate=November 15, 2009 }}</ref>.
 
==చరిత్ర==
[[File:Delhi gate (Red Fort).jpg|thumb|ప్రాంతములో ఎర్రకోట యొక్క ఢిల్లీ గేట్]]
[[File:Red Fort 65771487 0479aebecc o.jpg|thumb|సిపాయిల తిరుగుబాటు అనంతరం, ఆక్రమిస్తున్న బ్రిటిష్ వాళ్ళు అనేక ముఘల్ కట్టడాలని పగలకొట్టి, వాళ్ళ యొక్క శిబిరాలని నిర్మించుకున్నారు]]
మొఘల్ చక్రవర్తి [[షాజహాన్|షాజహాను]], ఈ బ్రహ్మాండమైన కోట నిర్మాణాన్ని 1639 మే 13 న ప్రారంభించాడు. 1648 ఏప్రిల్ 6 న నిర్మాణం పూర్తి అయింది. మొదట్లో ఎర్రకోటను ఖిలా-ఇ-ముబారక్ (దీవించబడ్డ కోట) అని పిలిచేవారు. ఎందుకంటే అది అప్పట్లో రాజుల కుటుంబానికి నివాస స్థలముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, సలీమ్‌గఢ్ కోటతో అనుసంధానంగా ఉండే విధముగా రూపొందించబడింది. ఈ రాజభవన కోట, పురాతనమైన షాజహానాబాద్ నగరానికి ఒక ముఖ్యమైన కేంద్రముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, అందము మరియు అలంకారము షాజహాన్ చక్రవర్తి పాలనలోని అధ్బుత మొఘల్ సృజనాత్మకతకు అద్దం పట్టింది. షాజహాన్ చక్రవర్తి నిర్మించిన తరువాత ఎర్రకోటలో అనేక కొత్త నిర్మాణాలు చేయబడ్డాయి. వీటిలో ముఖ్యమైన నిర్మాణ దశలు, ఔరంగజేబు తదితర మొఘల్ పాలకులు కాలంలో జరిగాయి. [[బ్రిటిషు|బ్రిటిష్]] పాలన సమయములో 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య యుద్ధం తరువాత, ఎర్ర కోట స్థలములో ముఖ్యమైన భౌతిక మార్పులు జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత, ఎర్రకోట భవనాలకి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళ కాలములో ఈ కోటని ముఖ్యంగా ఒక సైనిక శిబిరముగా వాడారు. [[స్వతంత్రం|స్వాతంత్ర్యం]] తరువాత కూడా, 2003వ సంవత్సరము వరకు, కోటలో ఎక్కువ భాగం, భారత సైన్యం ఆధ్వర్యంలోనే ఉండేది.
 
ఎర్రకోట, [[మొఘల్]] చక్రవర్తి [[షాజహాన్]] యొక్క కొత్త రాజధాని అయిన షాజహానాబాదుకు రాజభవనముగా ఉండేది. షాజహానాబాద్, ఢిల్లీ ప్రాంతములో ఉన్న ఏడవ గొప్ప నగరము. ఆయన, తన పాలనకి గొప్ప గౌరవం కలిగించాలని మరియు నిర్మాణ రంగములో తనకున్న ఉన్నత ఆశలకు మరియు పధకాలకు అవకాశం కలిగించాలనే ఉద్దేశముతో తన రాజధానిని [[ఆగ్రా]] నుండి మార్చారు.
 
ఈ కోట [[యమునా నది]]ని ఆనుకొని ఉంది. ఈ నది నీరు కోట చుట్టూ త్రవ్వబడిన కందకాలకు చేరేది. కోటకి ఈశాన్యము మూలలో ఉన్న గోడ, 1546 సంవత్సరములో [[ఇస్లాం షా సూరి]] కట్టిన పాత రక్షణ కొటైన [[సలిమ్గార్ కోటకి]] ప్రక్కనే ఉంది.ఎర్ర కోట యొక్క నిర్మాణం 1638లో మొదలయి 1648లో ముగిసింది.
"https://te.wikipedia.org/wiki/ఎర్రకోట" నుండి వెలికితీశారు