శ్రీ చైతన్య విద్యాసంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<blockquote>శ్రీ చైతన్య తన చారిత్రత్మక ప్రస్థానాన్ని 1986లో బాలికల జూనియర్ కళాశాల స్థాపనతో ప్రారంభించింది. అప్పటినుండి వెనుదిరిగి చూడటమన్నదే లేదు. శ్రీ చైతన్య విద్యాసంస్థల స్థాపన కేవలం ఒకానొక సంస్థను ఏర్పాటుచేయడం కాదు, అది ఒక దార్శనికత యొక్క ఫలితం. ఈ సంస్థ స్థాపకులు మరియు మార్గనిర్దేశకులు అయిన డాక్టర్ బి.యస్.రావు గారు మరియు డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు వైద్య వృత్తిలో గొప్ప విజయన్ని చవిచూసి ఇంటర్మీడియట్ విద్య కొరకు ఒక కొంగ్రొత్త ఒరవడిమీద దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. వీరు ప్రవేశపెట్టిన ప్రణాళికా బద్ధమైన విధానం ఆంధ్రప్రదేశ్ విద్యా ముఖచిత్రాన్నే మార్చివేసింది. బోధనలోనూ, సిబ్బంది నిర్వహణలోనూ మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశ పెట్టడంతో రాష్ట్రంలోని ప్రీయూనివర్సిటీ స్థాయి విద్యలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. </blockquote>కేవలం 56మంది విద్యార్థులతో 1986లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ నేడు 300 బ్రాంచ్‌లతో విస్తరించింది. మూడు దశాబ్దాలకు పైగా విద్యావ్యవస్థలో తనదైన చెరగని ముద్ర వేసుకున్న ఈ సంస్థ వ్యవస్థాపకులు సత్యానారాయణ, తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ చేయూతనిస్తున్న ఆయన కుమార్తె బొప్పన సీమ తమ అనుభవాలను పంచుకున్నారు.
 
== 56మంది విద్యార్థులతో తొలి బ్రాంచ్.. ==
డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బి.యస్.రావు) శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని కేవలం 56మంది విద్యార్థులతో విజయవాడలో 1986లో ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వరకు ఈ విద్యాసంస్థ ఎలాంటి విస్తరణకు నోచుకోలేదు. విద్యార్థులు మాత్రం వెయ్యిమందికి పెరిగారు. 1995 నుంచే ఈ విద్యాసంస్థ విస్తరించటం ఆరంభమైందంటారు శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణఆరంభమైంది. ఒకేఒక బ్రాంచ్‌తో ఆరంభమైన ఈ విద్యావ్యవస్థ నేడు 300 బ్రాంచ్‌లతో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆయనకు ఈ సంస్థను ఏర్పాటుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే.. డాక్టర్ సత్యనారాయణ ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చి తన కుమార్తెల (సీమ, సుష్మ) ఉన్నత చదువుల కోసం బాలికల కాలేజీని వెతికారు. సరైన కాలేజీ ఒక్కటి కూడా కనిపించలేదు. అలాంటి నిరీక్షణ నుంచే ఆయన ఈ విద్యాసంస్థను ఏర్పాటుచేయటం జరిగింది. అప్పటి నుంచే తాను ఓ వ్యాపార విద్యావేత్తగా ఎదగటం ఆరంభమైందని ఆయన తెలియజేస్తున్నారు.
 
డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని కేవలం 56మంది విద్యార్థులతో ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వరకు ఈ విద్యాసంస్థ ఎలాంటి విస్తరణకు నోచుకోలేదు. విద్యార్థులు మాత్రం వెయ్యిమందికి పెరిగారు. 1995 నుంచే ఈ విద్యాసంస్థ విస్తరించటం ఆరంభమైందంటారు శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ. ఒకేఒక బ్రాంచ్‌తో ఆరంభమైన ఈ విద్యావ్యవస్థ నేడు 300 బ్రాంచ్‌లతో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆయనకు ఈ సంస్థను ఏర్పాటుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే.. డాక్టర్ సత్యనారాయణ ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చి తన కుమార్తెల ఉన్నత చదువుల కోసం బాలికల కాలేజీని వెతికారు. సరైన కాలేజీ ఒక్కటి కూడా కనిపించలేదు. అలాంటి నిరీక్షణ నుంచే ఆయన ఈ విద్యాసంస్థను ఏర్పాటుచేయటం జరిగింది. అప్పటి నుంచే తాను ఓ వ్యాపార విద్యావేత్తగా ఎదగటం ఆరంభమైందని ఆయన తెలియజేస్తున్నారు.
 
ఇంటర్ నుంచి పునాది..
 
== ఇంటర్ నుంచి పునాది.. ==
ఇంటర్ నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయటం అనేది శ్రీ చైతన్య విద్యాసంస్థల తన ప్రత్యేకతగా నిలుపుకుంది. పదవ తరగతిలో మంచి మార్కులు స్కోర్ చేసిన విద్యార్థులను గుర్తించి.. వారికి ఇంటర్ నుంచి చక్కటి పునాది వేసేందుకు సమాయత్తమయ్యేటట్లు ఈ విద్యావ్యవస్థను ఆయన తీర్చిదిద్దారు. పదవ తరగతి నుంచి ఇంటర్‌కు వెళ్లటం అనేది విద్యార్థి దశలో కీలక మలుపు. అందుకే ఈ మలుపునే ఆయన వ్యాపార విస్తరణకు అవకాశంగా మలుచుకున్నారు. విద్యార్థులు వెనుకబడినట్లయితే వారిని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
 
== సరిహద్దులు దాటి విస్తరణ ==
శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ సరిహద్దులు దాటి విస్తరించటం అనేది 2004 నుంచి ఆరంభమైంది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలలో దీని బ్రాంచ్‌లు ఏర్పడ్డాయి. 2006 నుంచి ఐఐటి-జెఇఇ, ఎఐఇఇఎఐఇఇఇ, పిఎంటి కోచింగ్ సెంటర్లు హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏర్పాటుచేశారు.
 
శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ సరిహద్దులు దాటి విస్తరించటం అనేది 2004 నుంచి ఆరంభమైంది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలలో దీని బ్రాంచ్‌లు ఏర్పడ్డాయి. 2006 నుంచి ఐఐటి-జెఇఇ, ఎఐఇఇ, పిఎంటి కోచింగ్ సెంటర్లు హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏర్పాటుచేశారు.