యద్దనపూడి సులోచనారాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
'''యద్దనపూడి సులోచనారాణి''' ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె [[కథలు]] పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి [[1940]]లో [[కృష్ణా జిల్లా]] [[మొవ్వ]] మండలములోని [[కాజ]] గ్రామములో జన్మించింది.
 
ఈమె రచనలు కేవలం [[సినిమాలు]]గానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి.
 
==జీవిత విశేషాలు==
ఈమె 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. ఈమె సుమారు 40 నవలల వరకూ రచించారు.