నిజామాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి అంతర్గత లింకులు సవరించాను |
||
పంక్తి 23:
==జిల్లా పేరు వెనుక చరిత్ర ==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
నిజామాబాద్ ను 8వ [[శతాబ్దము]]లో [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూట]] వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే [[రాజు]] పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి
== జిల్లా చరిత్ర ==
పంక్తి 37:
;సిర్నాపల్లి సంస్థానం
జిల్లాలో సిర్నాపల్లి సంస్థానానికి ప్రత్యేకత ఉంది. [[నిజాం నవాబు|నిజాంనవాబు]] కాలంలో [[రాణి జానకీబాయి]] హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్ వాయి, నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి, కోటగల్లిగడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. [[సికింద్రాబాద్]]-[[నిజామాబాద్]] రైల్వేలైనును నిజాం నవాబు [[
;వెల్మల సంస్థానం
పంక్తి 47:
ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.
[[హైదరాబాదు రాజ్యం]] యొక్క [[బీదరు సుబా|బీదరు సుబాలో,]]
1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటినది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి [[రంగారెడ్డి జిల్లా]], హైదరాబాద్ నగర జిల్లా, [[మహబూబ్ నగర్ జిల్లా]]ల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిని కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. [[కృష్ణానది]] నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి [[గోదావరి నది]] వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
పంక్తి 141:
== విద్యాసంస్థలు==
[[నిజామాబాదు]], [[
== ఆకర్షణలు==
[[దస్త్రం:Domakonda Temple Front View.jpg|right|thumb|[[దోమకొండ]] దేవాలయం]]
నిజామాబాదు నగరంలో చూడడానికి చాల ఉన్నాయి. నీలకంఠేశ్వరాయలయం, సారంగపూర్ హనుమాన్ మందిరము, తిలక్ గార్డెను, ఖిల్లా, తెలంగాణ విశ్వవిద్యాలయము మొదలయినవి. నిజాంసాగర్ ప్రాజెక్ట్,, [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు|శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్,]]
;పురాతత్వ ప్రదర్శనశాల
పంక్తి 156:
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లింబాద్రి గుట్ట, బడా పహాడ్, [[బిచ్కుంద]] మరియు [[సారంగాపూర్]] మొదలైనవి ఉన్నాయి.
;
లింబాద్రి గుట్టపై ప్రశాంత వాతావరణములో [[శ్రీ నరసింహ స్వామి ఆలయము]] నెలకొన్నది. ఈ
;[[బడా పహాడ్]]
పంక్తి 169:
;శ్రీ కాలభైరవస్వామి దేవాలయం
ఎంతో ప్రాచుర్యం కలిగిన [[శ్రీ కాల భైరవస్వామి]] దేవాలయం,
;కంఠేశ్వర్
ఈ [[కంఠేశ్వర్]] వద్ద ఉన్న నీలకంఠేశ్వరుని రూపంలో ఉన్న శివుని దేవాలయం పురాతనమైనది. ఉత్తర భారత వాస్తు శైలిలో ఉండే ఈ ఆలయాన్ని శాతవాహన చక్రవర్తి యైన రెండవ శాతకర్ణి జైనుల కొరకు కట్టించాడు. [[రథసప్తమి]] పండుగను ప్రతి ఏటా పెద్దెత్తున జరుపుతారు.
<!--
;మాధవనగర్ సాయిబాబా గుడి
At about 5 kilometres from Nizamabad town, towards Hyderabad road (NH-7), there is a "SAI BABA" temple at Madhavnagar. The temple constructed many years ago has now been developed into the present state with Dharmashala, protected water supply and garden etc.,
-->
;
క్రీ.శ. 1600 ప్రాంతంలో విజయనగర రాజులు డిచ్ పల్లి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 76 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాలపై ద్రావిడుల ప్రభావం కన్పిస్తుంది. విజయనగర రాజుల శిల్ప రీతి కనిపించడంతో 16వ శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో నిర్మించి ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్మాణం మొత్తం చాలావరకు నల్లరాయితో జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగా చెరువు మధ్యలో నిర్మించిన మండపం ప్రత్యేక ఆకర్షణ.
Line 189 ⟶ 190:
* రెవిన్యూ విభాగాలు: (3) [[బోధన్]], [[ఆర్మూరు|ఆర్మూర్]], నిజామాబాద్,
* [[లోక్సభ]] నియోజకవర్గాలు: (1) నిజామాబాదు, (2) జహీరాబాద్
* [[శాసనసభ]] నియోజకవర్గాలు: (9) [[జుక్కల్]], [[బాలకొండ|బాల్కొండ]], [[ఆర్మూర్]], [[బాన్స్వాడ]], [[బోధన్]], [[
* నదులు: [[మంజీరా నది]], [[గోదావరి|గోదావరి నది]]
Line 199 ⟶ 200:
== బయటి లింకులు==
*[http://nizamabad.nic.in/ నిజామాబాదు జిల్లా అధికారిక వెబ్సైటు]
*[http://nizamabadnews.in/ నిజామాబాదు జిల్లా వార్తలు నిజామాబాద్
== మూలాలు ==
|