కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 131:
{{వ్యాఖ్య|'''మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ <br /> పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయత: శుచి:'''<br /><br /> }}
ఈ మంత్రాన్ని పఠిస్తూ.. సరస్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. సరస్వతీదేవి ప్రతిమ ముందు పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు ఉంచి షోడవోపచారాలతో మాతను పూజించాలి. తల్లికి తెల్లని పూలు, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, తెలుపు వస్త్రాలతో అమ్మవారిని పూజించాలి. అందుకే అక్షరాభ్యాసం చేయించుకొనే చిన్నారులకు పలక, బలపం, సరస్వతి అమ్మవారి రూపు, కంకణములు, ప్రసాదం పంపిణీ చేసి పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దిస్తారు. ఈ సందర్భంగా గణపతి పూజ, మేథా దక్షణామూర్తి, సరస్వతి పూజలు, గణపతి హోమం, మేథా దక్షణామూర్తి హోమం జరిపి, అక్షరాభ్యాసం చేయించే పిల్లవాడిని తండ్రి తొడమీద కూర్చోబెట్టుకుని
=='''ప్రభల ఉత్సవ సంబరాలు'''==
|