రాష్ట్రపతి పాలన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
+రాష్ట్రపతి పాలన విధింపుల జాబితాలో కొంత సమాచారం |
||
పంక్తి 1:
[[భారత దేశం|భారత దేశంలో]] ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని '''రాష్ట్రపతి పాలన''' అంటారు. [[భారత రాజ్యాంగం]] లోని '''356 వ అధికరణం''' ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం
మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ద్వారా పరిపాలన సాగిస్తుంది. ఈ మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. మంత్రులకు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తాడు. గవర్నరు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే. వాస్తవానికి ముఖ్యమంత్రే రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి. అయితే, రాష్ట్రపతి పాలనలో ఉండగా, మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి ఉండరు. శాసనసభ సమావేశాలను వాయిదా (ప్రోరోగ్) వేస్తారు లేదా రద్దు చేస్తారు. రద్దు చేస్తే కొత్త ఎన్నికలు అనివార్యమౌతాయి.
[[జమ్మూ
1994 లో ఎస్సార్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పులో [[భారతదేశ అత్యున్నత న్యాయస్థానం|సుప్రీమ్ కోర్టు]], ఇచ్ఛవచ్చిన రీతిలో రాష్ట్రపతి పాలన విధింపుకు అడ్డుకట్ట వేసింది.
పంక్తి 17:
== విమర్శ ==
ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు,
1954 లో ఉత్తర ప్రదేశ్లో మొదటిసారిగా ఈ అధికరణాన్ని ప్రయోగించారు. 1970, 1980 లలో, దీన్ని ఉపయోగించడం మామూలై పోయింది.<ref>{{cite web|title=Sarkaria Commission Report – CHAPTER VI : Emergency Provisions|url=http://interstatecouncil.nic.in/Sarkaria/CHAPTERVI.pdf|accessdate=28 September 2014}}</ref> ఇందిరా గాంధీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం
ఎస్సార్ బొమ్మై కేసులో సుప్రీమ్ కోర్టు 1994 లో ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి పాలన విధింపుపై నియంత్రణలు విధించిన తర్వాత మాత్రమే ఇది తగ్గింది. 2000 తర్వాత రాష్ట్రపతి పాలన విధింపు బాగా తగ్గిపోయింది. భారత సమాఖ్య వ్యవస్థపై జరిగే చర్చలో 356
== రాష్ట్రపతి పాలన విధింపుల జాబితా ==
పంక్తి 59:
|1980 జనవరి 18
|{{ayd|3 November 1979|18 January 1980}}
|కేంద్రంలో జనతాపార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో జరిగిన పార్టీ మార్పిళ్ళ కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది.
|-
|5
పంక్తి 66:
|2016 ఫిబ్రవరి 19
|26 days
|21 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు 11 మంది భాజపా ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులతో చేయి కలపడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.<ref>{{cite web|title=It’s against Constitution: Politicians react to Prez rule in Arunachal|url=http://www.hindustantimes.com/india/it-s-against-constitution-politicians-react-to-prez-rule-in-arunachal/story-rvOfvxYX8A3r7P60hqQGDI.html|publisher=Hindustan Times|accessdate=25 January 2016}}</ref> కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. దీన్ని అధికార దుర్వినియోగంగా భావించిన సుప్రీమ్ కోర్టు, కాంగ్రెసు ప్రభుత్వాన్ని పునస్థాపించింది. గవర్నరు శసనవ్యవస్థలోను, శాసనసభ స్పీకరు కార్యకలాపాల్లోనీ జోక్యం చేసుకున్నారని కోర్టు ఈ చారిత్రాత్మక తీర్పులో తప్పు పట్టింది.<ref>{{cite web|title=After Arunachal Pradesh debacle, PM Modi must abolish post of governor|url=http://www.firstpost.com/politics/after-arunachal-pradesh-debacle-modi-must-abolish-post-of-governor-2892642.html|accessdate=15 July 2016}}</ref>
|-
|6
పంక్తి 73:
|1980 డిసెంబరు 5
|{{ayd|12 December 1979|5 December 1980}}
|విదేశీయులు చట్టవిరుద్ధంగా అస్సాంలో ఉంటున్నారని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమం యునైటెద్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం చేతుల్లో హింసాత్మకంగా మారడంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి.
|-
|7
పంక్తి 80:
|1982 జనవరి 13
|{{ayd|30 June 1981|13 January 1982}}
|చట్తవిరుద్ధంగా రాష్ట్రంలో ఉంటున్న విదేశీయులకు వ్యతిరేకంగా జరిగిన అస్సాం ఉద్యమం కారణంగా వలస వచ్చిన మైనారిటీలకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ (ఐ) కు చెందిన అన్వరా తైమూర్ ప్రభుత్వం పడిపోయింది.
|-
|8
పంక్తి 87:
|1983 ఫిబ్రవరి 27
|{{ayd|19 March 1982|27 February 1983}}
|అస్సాం ఉద్యమం కారణంగా కాంగ్రెస్ (ఐ) కు చెందిన కేశబ్ గోగోయి ప్రభుత్వం పడిపోయింది.
|-
|9
పంక్తి 94:
|1991 జూన్ 30
|{{ayd|28 November 1990|30 June 1991}}
|అసోం గణపరిషత్ కు చెందిన ప్రఫుల్ల మహంత ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రం ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఉల్ఫా కార్యకలాపాల కారణంగా జాతీయ సమగ్రతలు భంగం కలుగుతోందని కేంద్రం ఈ చర్య తీసుకుంది. రాష్ట్రపతి పాలనలో ఉండగా ఉల్ఫా తీవ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం ఆపరేషన్ బజరంగ్ ను జరిపింది
|-
|10
పంక్తి 108:
|1970 ఫిబ్రవరి 16
|{{ayd|4 July 1969|16 February 1970}}
|కాంగ్రెసు పార్టీలో విభజనతో జరిగిన పార్టీ మార్పిళ్ళ కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది..
|-
|12
పంక్తి 115:
|1972 మార్చి 19
|{{ayd|9 January 1972|19 March 1972}}
|పార్టీ మార్పిళ్ళ కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది..
|-
|13
పంక్తి 122:
|1977 జూన్ 24
|{{ayd|30 April 1977|24 June 1977}}
|జగన్నాథ్ మిశ్రా ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది.
|-
|14
పంక్తి 129:
|1980 జూన్ 8
|{{ayd|17 February 1980|8 June 1980}}
|రాం సుందర్ దాస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది.
|-
|15
పంక్తి 136:
|1995 ఏప్రిల్ 5
|{{ayd|28 March 1995|5 April 1995}}
|శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చే లోగా రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్టును పార్లమెంటులో పాస్ చేసేందుకు గాను, కేంద్రం వారం రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించింది.
|-
|16
పంక్తి 143:
|1999 మార్చి 9
|{{ayd|12 February 1999|9 March 1999}}
|నారాయణపూర్లో 11 మంది దళితుల హత్యతో శాంతి భద్రతలు క్షీణించాయి. వాజపేయి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేనందున 26 రోజుల్లోనే రాష్ట్రపతి పాలనను ఎత్తేసింది.
|-
|17
పంక్తి 150:
|2005 నవంబరు 24
|{{ayd|7 March 2005|24 November 2005}}
|ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాలేదు. అందుచేత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. చారిత్రాత్మకమైన తీర్పులో సుప్రీమ్ కోర్టు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శాసనసభకు అవ్వకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని, దురాలోచనతో కూడిన చర్య అనీ వ్యాఖ్యానించింది.<ref>{{cite web|title=Rameshwar Prasad And Ors vs Union Of India And Anr on 24 January, 2006|url=http://indiankanoon.org/doc/1885130/|accessdate=2 July 2015}}</ref>
|-
|18
పంక్తి 157:
|2015 ఫిబ్రవరి 11
|{{ayd|14 February 2014|11 February 2015}}
|జన లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టలేక పోయినందుకు గాను, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రాజీనామా చేసాడు.
|-
|19
పంక్తి 444:
|2014 అక్టోబరు 31
|{{ayd|28 September 2014|31 October 2014}}
|ఎన్సిపి, తదితరుల ప్రభుత్వం నుండి కాంగ్రెస్ బయటికి
|-
|60
|