వంగర (భీమదేవరపల్లి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''వంగర''', [[కరీంనగర్]] జిల్లా, [[భీమదేవరపల్లి]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము చిన్నదైనప్పటికీ భారత దేశపు రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. పదివేల జనాభా కూడా లేని ఈ గ్రామము విశాల [[భారతదేశం|భారతదేశా]]నికి ఒక [[ప్రధానమంత్రి]]ని అందించడమే దీని విశిష్టత. ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి [[పి.వి.నరసింహారావు|పాముల పర్తి వెంకట
==చేరు విధానం==
[[హైదరాబాదు]] నుంచి 6 గంటల [[రైలు]] ప్రయాణం అనంతరం కరీంనగర్ చేరుకున్న తరువాత అక్కడి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న [[హుజురాబాదు]]కు బస్సు ద్వారా చేరవచ్చు. అక్కడి నుంచి మరో 25 కిలోమీటర్ల దూరం బస్సులో కాని ఆటోల ద్వారా కాని ప్రయాణించి వంగర గమ్యస్థానం చేరవచ్చు.
|