నర్తనశాల: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
సమాచారం చేర్చాను.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
[[మహాభారతం]]లోని '[[విరాట పర్వం]]'లో జరిగిన [[పంచపాండవులు|పాండవుల]] అజ్ఞాతవాస గాథ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది.
 
[[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపై ఉంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. [[ధర్మరాజు]] ''కంకుభట్టు''గాను, [[భీముడు]] వంటలవాడు ''వలలుని'' గాను చేరుతారు. 'పేడివి కమ్ము' అని [[ఊర్వశి]] ఇచ్చిన శాపాన్ని అజ్ఞాతవాసములో వరంగా వినియోగించుకొని [[అర్జునుడు]] ''బృహన్నల''గా విరాటరాజు కుమార్తె [[ఉత్తర]]కు 'నర్తనశాల'లో నాట్యాచార్యుడౌతాడు. [[నకులుడు]] ''ధామగ్రంథి'' అనే పేరుతో అశ్వపాలకుడిగాను, [[సహదేవుడు]] ''తంత్రిపాలుడు'' అనే పేరుతో [[ఆవు|గో]]సంరక్షకుడిగా<nowiki/>నూ చేరుతారు. [[ద్రౌపది]] ''సైరంధ్రి''గా విరాటరాజు భార్య సుధేష్ణాదేవి పరిచారిక అవుతుంది.
 
పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని [[కౌరవులు]] చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు. [[పాండవులు]] ఈ విధంగా అజ్ఞాత వాసం వెలుబుచ్చుండగా ఒకరోజు విరాటరాజు బావ, ఆ రాజ్యానికి రక్షకుడు, మహా బలవంతుడు అయిన [[కీచకుడు|కీచకుని]] కన్ను [[ద్రౌపది]]పై పడుతుంది. ఉపాయంగా కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి [[భీముడు]], అతడిని హతం చేస్తాడు.
పంక్తి 105:
|}
 
== సాంకేతిక వర్గం ==
<br />
==విశేషాలు==
[[బొమ్మ:Ntr as brihannala.jpg|thumb|right|బృహన్నలగా ఎన్టీ రామారావు]]
"https://te.wikipedia.org/wiki/నర్తనశాల" నుండి వెలికితీశారు