ఆంధ్ర క్రైస్తవ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 22:
'''ఆంధ్ర క్రైస్తవ కళాశాల''' లేదా '''ఎ.సి.కళాశాల''' అనేది భారతదేశంలోని పురాతన కళాశాలలో ఒకటి, ఇది 1885లో ప్రారంభించబడింది. ఆంధ్రా క్రైస్తవ కళాశాల ప్రొటెస్టంట్ చర్చిల విద్యా సంస్థ యొక్క భాగం. ఈ కళాశాల ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ విద్యార్థులను అనుమతించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీలను ప్రదానం చేస్తుంది, ఈ కళాశాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. సెయింట్ జార్జ్ ఈ కళాశాలకు పోషకుడిగా ఉండేవాడు. ఈ కళాశాల ప్రవేశ ద్వారం వద్ద ఇతని విగ్రహం ఉంటుంది. ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చి యొక్క ఎన్నుకోబడిన అధికారులు ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు.
== చరిత్ర ==
1885లోనే గుంటూరులో తొలి కళాశాల, భారతదేశంలో తొలి పాశ్చాత్య కళాశాలల్లో ఒకటి అయిన ది అమెరికన్ ఇవాంజికల్ లూథరన్ మిషన్ కళాశాల స్థాపించారు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాయానికి అనుబంధంగా మారేవరకూ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇది పనిచేసేది. 1928లో దీన్ని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల (ఏ.సి.కాలేజి)గా పేరు మార్చారు.<ref name="సహాయనిరాకరణోద్యమం">{{cite book|last1=ఐ.|first1=ప్రసాదరావు|title=సహాయ నిరాకరణోద్యమంలో గుంటూరు జిల్లా పాత్ర|page=11}}</ref>
 
==ఈ కళాశాల అందిస్తున్న కోర్సులు==
పంక్తి 104:
}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర విశ్వవిద్యాలయాలుప్రదేశ్ మరియువిశ్వవిద్యాలయాలు, కళాశాలలు]]
[[వర్గం:1885లో స్థాపించబడిన విద్యా సంస్థలు]]
[[వర్గం:గుంటూరులోని కళాశాలలు]]