శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం మార్పు |
||
పంక్తి 34:
| weight =
}}
'''
==జననం==
కృష్ణమూర్తి [[పశ్చిమ గోదావరి]] జిల్లా దేవరపల్లికి చెందిన [[ఎర్నగూడెం]] లో [[1866
పదుగురు [[పిల్లలు]] గతించిన పిదప వల్మీక ప్రాంతమున శ్రీకృష్ణారాధనము చేసిన ఆనంతరము జనించి, విషూచివలన రెండేళ్ళ ప్రాయమున అస్తమించి, శ్వశానవాటికలో పునర్జన్మ నంది, గర్భాష్థనము దాటిన పిదప ఉపనయన దీక్షారాంభమందే శ్రౌతస్మార్తముల నెరంగి కావ్యపఠనము సాగించి, [[రఘువంశము|రఘువంశ]] పరిశీలనమందె సంస్కృత కవనపుజాడలు గ్రహించి, 16వయేట [[తెలుగు]] కవిత్వమును చెప్పనేర్చి, బహుళశ్లోకములందు స్వీయచరిత్రను వ్రాసి, తండ్రి యజ్ఞములో అధ్వర్యమును సలిపి, బాల్యమును కాటవరమున గడిపి, శ్రీ ఇవటూరి నాగలింగశాస్త్రి గారిని ఆశ్రయించి, శ్రీ మధిరసుబ్బన్న దీక్షితులను సహాధ్యాయముతో బహుళశాస్త్రాంశము లెరిగి, వాగ్దేవి నారాధించి శాస్త్రులుగారు దీర్ఘోపాసనకు పూనుకొనిరి.. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా [[గ్రంథాలు]] రచించారు. వానిలో [[నాటకాలు]], [[కావ్యాలు]], జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి. వీరి కుమార్తె [[కల్లూరి విశాలాక్షమ్మ]] కూడా కవయిత్రి. ఈమె శతకాలు, కావ్యాలు 30కి పైగా వ్రాశారు.
పంక్తి 132:
[[వర్గం:1960 మరణాలు]]
[[వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు]]
[[వర్గం:
|