ఉమాశంకర్ జోషి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 35:
=== జాతీయోద్యమం ===
జోషి గాంధీ నేతృత్వంలోని జాతీయోద్యమంలో పనిచేశాడు.<ref name="ReferenceA" /> 1929 జనవరిలో ప్రారంభమైన గుజరాత్ కళాశాల విద్యార్థుల 34 రోజుల సమ్మెలో పాల్గొన్నాడు. 1930 ఏప్రిల్లో విరాంగం ఆశ్రమంలో సత్యాగ్రహిగా చేరాడు. నవంబరు నుంచి 14 వారాల పాటు ప్రభుత్వం జోషిని ఖైదు చేసింది. 1931 వరకు సబర్మతీ జైలు, యెరవాడ టెంట్-జైలులో గడిపాడు. 1931లో [[కరాచీ|కరాచీలో]] జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాలకు హాజరయ్యాడు. జూలై నుంచి ఆరు నెలల పాటు గుజరాత్ విద్యాపీఠ్ లో ఉన్నాడు. 1932లో రెండవ మారు జైలుపాలయ్యాడు. ఈసారి సబర్మతీ, విసాపూర్ జైళ్ళలో ఎనిమిది నెలలు గడిపాడు.<ref name="umashankarjoshi.in" /><ref name="Divya Bhaskar 2016" />
== మూలాలు ==
|